Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Welfare Schemes

సొంతింటి కల నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి జూపల్లి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ పేదల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు. శనివారం…

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు-ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే.

గ్రామస్తులు కలిసికట్టుగా ఉంటేనే అభివృద్ధి. లైవ్లీ హుడ్ ఇంక్లూజివ్ ప్రోగ్రాం కు గట్టు మండలం ఎంపిక. ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: ప్రభుత్వం అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుందని,…

సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ కార్యక్రమాలు-ఎర్రవల్లి మండల స్థాయి సమావేశంలో జిల్లా కలెక్టర్.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికతో ప్రజలకు అవగాహన. హెచ్ పివి వ్యాక్సిన్ తో సర్వైకల్ క్యాన్సర్ నివారణ. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు. ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా…

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికపై అవగాహన కార్యక్రమాలు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, సిఎంఆర్‌ఎఫ్ చెక్కుల…

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాల సందర్భంగా ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ…

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల సభ ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ తీగల సునీంద్ర

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో గురువారం “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక”లో భాగంగా మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సభకు మున్సిపల్ చైర్మన్ తీగల సునీంద్ర ముఖ్య అతిథిగా…

నాగర్ కర్నూల్‌లో 229 సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు సీఎంఆర్‌ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయనిధి) చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో Dr. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి…

దివ్యాంగులకు స్కూటీల పంపిణీ

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : .............................................. మహబూబ్‌నగర్‌లో 16 మంది దివ్యాంగులకు శుక్రవారం ఎలక్ట్రిక్ స్కూటీల పంపిణీ చేశారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.…

గ్రామాలకు వస్తా‌.. ప్రజా సమస్యలు పరిష్కరిస్తా.. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్…

వెల్గటూర్ లో కళ్యాణ లక్ష్మి, సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి.. ముద్ర కరీంనగర్ (వెల్గటూర్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో…

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు.. రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్…

కళ్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి.. ముద్ర, గొల్లపల్లి: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందించడమే తమ లక్ష్యమని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.…

లబ్ధిదారులకు రూ. 3.94 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

ముద్ర కూకట్‌పల్లి: ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రూ. 3,94,000/- విలువైన చెక్కులను శనివారం శ్రీ హేమ దుర్గా భవన్‌లోని పార్టీ కార్యాలయంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ ఇంచార్జి బండి రమేష్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా…