Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Welfare Schemes

ప్రభుత్వ పథకాలపై ఫోటో ఎగ్జిబిషన్‌ తిలకించిన కలెక్టర్ ప్రతిమ

ముద్ర ప్రతినిధి,, మెదక్: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఫోటో ఎగ్జిబిషన్‌ కలెక్టరేట్ లో ఏర్పాటు చేశారు. కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్, ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు, నోడల్ ఆఫీసర్ శ్రీనివాసరావు తిలకించారు. గురువారం…

ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలి- కలెక్టర్ ప్రతిమా సింగ్

సర్పంచ్, కౌన్సిలర్లకు అవగాహన ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజా పాలనా ప్రగతి…

అంగన్వాడీల బలోపేతానికి ప్రభుత్వం కృషి ఐసిడిఎస్ డైరెక్టర్ శృతి ఓజా

ముద్ర ప్రతినిధి, మెదక్: అంగన్వాడీలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఐసిడిఎస్ డైరెక్టర్ శృతి ఓజా తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రంలోని బాలల సదనం, సఖి కేంద్రం, నర్సాపూర్ రెడ్డిపల్లి అంగన్వాడి సెంటర్ ను సోమవారం సందర్శించారు.…

మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట..

99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి . గల్ఫ్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.. ధర్మపురిలో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్.. ధర్మపురి: మైనార్టీల…

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

ముద్ర సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా, హత్నూర మండల పరిధిలోని మంగపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను శుక్రవారం రోజు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆకస్మికంగా సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు.ఈసందర్భంగా ఆమె…

వయో వృద్ధుల కోసం డే కేర్ సెంటర్ ప్రారంభం

ముద్ర ప్రతినిధి, మెదక్: మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వయోవృద్ధుల సంక్షేమం కోసం డే కేర్ కేంద్రాన్ని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఎంపీ రఘునందనరావుతో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు…

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందించాలి -జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ తెలిపారు. శుక్రవారం రంగారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఉమ్మడి రంగారెడ్డి…

సర్కారు జనం బాట మూడోసారి జనంలోకి ప్రజా ప్రభుత్వం విడతలు వారీగా కార్యక్రమాలు

ముద్ర. తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం మూడోసారి ప్రజల్లోకి వెళుతోంది. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 2023 డిసెంబర్లో 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజా పాలన గ్రామ, వార్డు సభలను నిర్వహించింది. 2025 జనవరి 26…

రాఘవపూర్లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం

ముద్ర ప్రతినిధి. బీబీనగర్: బీబీనగర్ మండలం రాఘవరావు గ్రామంలో ఆదివారం గొలనుకొండ పద్మ శ్రీశైలం, జొర్రిగల భాగ్యమ్మ ఆంజనేయులు, చిక్క ఉమారాణి వెంకటేష్ గార్ల ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం జరిగింది. ఈ కార్యక్రమలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు…

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి -మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అని తెలిపారు. శుక్రవారం వికారాబాద్ పురపాలక సంఘం కార్యాలయం ఆవరణలో వికారాబాద్ పట్టణానికి చెందిన…