అయ్యప్ప ఆలయంలో పంచాంగ పఠనం
ముద్ర ప్రతినిధి, మెదక్:*
మెదక్ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఉగాది సందర్బంగా వైద్య రాజు పంతులు పంచాంగ పఠనం చేశారు. భక్తులు పాల్గొన్నారు. ఈ ఏడాది నవనాయకులలో ఏడుగురు శుభ ఫలితాలు ఇచ్చే వారుండటంతో అంతా మంచే జరుగుతుందని పేర్కొన్నారు.…