Take a fresh look at your lifestyle.
Browsing Category

Medak

కాకతీయుల నాటి పురాతన శివాలయం

ముద్ర ప్రతినిధి మెదక్: మెదక్ జిల్లా నిజాంపేట మండలం తిప్పన్నగుల్ల గ్రామంలో కాకతీయ శైలిలో ఉన్న పురాతన శివాలయం గుర్తించామని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు బుర్ర సంతోష్ తెలిపారు. ప్రస్తుతం పూర్తిగా ధ్శిథిలమైన స్థితిలో ఉన్న ఈ…

ఆశా వర్కర్లకు రూ.18 వేలు వేతనం నిర్ణయించాలి సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ కలెక్టరేట్ ముందు ధర్నా

ముద్ర ప్రతినిధి, మెదక్: అసెంబ్లీ సమావేశాలలో ఆశా వర్కర్లకు రూ.18 వేలు వేతనం నిర్ణయించాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. నర్సమ్మ మాట్లాడుతూ... తెలంగాణ…

ఆయిల్ ఫాం పంటతో అధిక లాభాలు కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: సాంప్రదాయ పంటల కంటే ఆయిల్ ఫామ్ పంటతోనే రైతులకు అధిక లాభాలు ఉంటాయని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మంగళవారం పాపన్నపేట మండలంలోని గాంధారిపల్లి గ్రామంలో రైతులు సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ పరిశీలించారు. రైతులతో…

వార్డులలో పారిశుద్ధ్యం, పాల్గొన్న చైర్ పర్సన్ రాధిక

ముద్ర ప్రతినిధి, మెదక్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టుచున్న ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం మెదక్ పురపాలక సంఘం పరిధిలో 5, 16, 17 వార్డులలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. చైర్ పర్సన్ కానుగు…

మెదక్ జిల్లాలో వడగళ్ల వర్షం

ముద్ర ప్రతినిధి, మెదక్: అల్పపీడన ప్రభావంతో సోమవారం సాయంత్రం మెదక్ జిల్లాలో వడగళ్ల వర్షం కురిసింది. జిల్లా సరిహద్దు హవెలి ఘనపూర్ మండలం పోచమ్మరాల్, నాగపూర్, బూరుగుపల్లి గ్రామ శివార్లలో వడగళ్ల వాన పడింది. వడగళ్లు పడడంతో వరి పంటలు పొట్ట దశలో…

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ, మాజీ ఎమ్మెల్సీలు ఫారూక్, శేరి హాజరు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పట్టణంలో క్రిస్టల్ గార్డెన్ లో మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం.పద్మదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సందర్బంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. మత గురువు జావీద్…

పిల్లలను ఒంటరిగా ఈతకు పంపొద్దు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచన

ముద్ర ప్రతినిధి, మెదక్: పిల్లలకు ఒంటిపూట బడులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈతకు వెళ్లే పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లల ఈత సరదా ప్రమాదంగా మారే అవకాశం…

జనాభా లెక్కలు దేశాభివృద్ధికి కీలకం* మొదటిసారి డిజిటల్ పద్ధతిలో జనగణన అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్: 2027 -జనాభా లెక్కలు ప్రభుత్వ పథకాల అమలుకు కీలకమని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. అధికారులు పూర్తి అవగాహనతో, క్షేత్రస్థాయిలో బాధ్యతగా పని చేసి విజయవంతం చేయాలని సూచించారు. జిల్లాలో జనాభా గణన–2027 సమర్థవంతంగా…

ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ ఏర్పాటు కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లాలో గ్యాస్ సిలిండర్లు వినియోగదారులకు నిరంతరంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం కోసం జిల్లా స్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన…

పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కేంద్రాలు సందర్శించిన అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డిఓ రమాదేవి

ముద్ర ప్రతినిధి మెదక్: పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు రెగ్యులర్ 99.83 శాతం, ప్రైవేట్ 64.29 శాతం విద్యార్థులు హాజరయ్యారని డిఈఓ విజయ తెలిపారు. రెగ్యులర్ 11239 ఉండగా 11220 హాజరుకాగా 19 మంది గైర్హాజరయ్యారు. ప్రైవేట్ 14…