Take a fresh look at your lifestyle.
Browsing Category

Medak

హామీలను అసెంబ్లీలో చర్చించాలి ఎమ్మెల్యే రోహిత్ కు సిఐటియు వినతిపత్రం

ముద్ర ప్రతినిధి, మెదక్: గత ఎన్నికల ముందు గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను ఈ అసెంబ్లీ సమావేశాలలో చర్చించాలని, సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని తెలంగాణ గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా గౌరవ…

ప్రభుత్వ పథకాలపై ఫోటో ఎగ్జిబిషన్‌ తిలకించిన కలెక్టర్ ప్రతిమ

ముద్ర ప్రతినిధి,, మెదక్: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఫోటో ఎగ్జిబిషన్‌ కలెక్టరేట్ లో ఏర్పాటు చేశారు. కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్, ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు, నోడల్ ఆఫీసర్ శ్రీనివాసరావు తిలకించారు. గురువారం…

ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలి- కలెక్టర్ ప్రతిమా సింగ్

సర్పంచ్, కౌన్సిలర్లకు అవగాహన ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజా పాలనా ప్రగతి…

మహిళలలు ఆర్ధిక అంశాలపై పట్టు సాధించాలి- కలెక్టర్ ప్రతిమా సింగ్

కలెక్టరేట్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే సునీత రెడ్డి ముద్ర ప్రతినిధి, మెదక్: మహిళలకు ఆర్థిక అంశాలపై పట్టు సాదిస్తే సమాజం బాగుపడుతుందని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఘనంగా మహిళా దినోత్సవం…

మగ శిశువును అమ్మేసిన తండ్రి అరుగురిపై పోలీసు కేసు

ముద్ర ప్రతినిధి, మెదక్:* కన్న తండ్రే 30 రోజుల శిశువును అమ్మేశాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలోని ఓ తండాకు చెందిన నెల మగ శిశువును విక్రాయించిన విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం కంజర్ల…

పక్కగా భూ హక్కుల కోసం రీసర్వే అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్: పక్కగా భూ హక్కుల కోసం రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. మంగళవారం రామాయంపేట మండలంలోని అక్కన్నపేట గ్రామంలో నిర్వహించిన భూభారతి రీ సర్వే అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.…

పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతంగా నిర్వహించాలి -కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ లో  వివిధ సెక్షన్ లను సందర్శించారు. ప్రజా పాలన - ప్రగతి…

ట్యాక్స్ పెంచే ప్రసక్తే లేదు మెదక్ అభివృద్దే ధ్యేయం మున్సిపల్ మొదటి సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్

ముద్ర ప్రతినిధి, మెదక్: టాక్స్ లు పెంచే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. సోమవారం మెదక్ పురపాలక సంఘం మొదటి సర్వసభ్య సమావేశం చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతిరాజు అధ్యక్షతన జరిగింది.…

అంగన్వాడీల బలోపేతానికి ప్రభుత్వం కృషి -ఐసిడిఎస్ డైరెక్టర్ శృతి ఓజా

ముద్ర ప్రతినిధి, మెదక్: అంగన్వాడీలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఐసిడిఎస్ డైరెక్టర్ శృతి ఓజా తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రంలోని బాలల సదనం, సఖి కేంద్రం,  నర్సాపూర్ రెడ్డిపల్లి అంగన్వాడి సెంటర్ ను సోమవారం సందర్శించారు.…

అంగన్వాడీల బలోపేతానికి ప్రభుత్వం కృషి ఐసిడిఎస్ డైరెక్టర్ శృతి ఓజా

ముద్ర ప్రతినిధి, మెదక్: అంగన్వాడీలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఐసిడిఎస్ డైరెక్టర్ శృతి ఓజా తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రంలోని బాలల సదనం, సఖి కేంద్రం, నర్సాపూర్ రెడ్డిపల్లి అంగన్వాడి సెంటర్ ను సోమవారం సందర్శించారు.…