Take a fresh look at your lifestyle.
Browsing Category

Medak

మహాత్ముడికి అవమానం విగ్రహానికి పేడకొట్టి, చెప్పు పెట్టిన దుండగులు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పట్టణంలో జాతిపితకు అవమానం జరిగింది. రాందాస్ చౌరస్తాలో గల మహాత్మాగాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసేందుకు యత్నించారు. విగ్రహానికి పశువుల పేడకొట్టి, ఒక కన్ను ధ్వంసం చేసి తలపై చెప్పు పెట్టారు.…

జాతీయ స్థాయి క్రికెట్ లో రాణిస్తున్న కానిస్టేబుల్ సాయి ఎస్పీచే సన్మానం, నగదు ప్రోత్సాహకం అందజేత

ముద్ర ప్రతినిధి, మెదక్: జాతీయ స్థాయి క్రికెట్ క్రీడాకారుడు కానిస్టేబుల్ సాయి కుమార్‌ను ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఘనంగా సన్మానించి నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. క్రీడా రంగంలో ఆయన సాధించిన విజయాలను గుర్తించి అభినందించారు. తిరుపతిలో…

ఇందిరమ్మ బిల్లులు రూ.111 కోట్లు చెల్లింపులు కలెక్టర్ ప్రతిమా సింగ్

  ముద్ర ప్రతినిధి, మెదక్: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు జిల్లా వ్యాప్తంగా 5201 ఇందిరమ్మ ఇండ్లకు 111 కోట్ల రూపాయలు చెల్లించినట్లు కలెక్టర్ ప్రతిమ సింగ్ తెలిపారు. కౌడిపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు.…

రేపటి సాయంత్రం వరకు భగీరథ నీటి సరఫరా ఉండదు ఈఈ నాగభూషణం

ముద్ర ప్రతినిధి, మెదక్: సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారీలో భాగంగా ఈనెల 5,6 తేదీలలో క్రింది ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపి వేస్తున్నట్లు మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ నాగభూషణం తెలిపారు. మెదక్ నియోజకవర్గ పరిధిలోని 275 గ్రామీణ హాబిటేషన్లు, మెదక్, రామాయంపేట…

హోళీ… రంగుల కేళీ వేడుకల్లో అదనపు కలెక్టర్, ఎస్పీ, మాజీ కలెక్టర్, చైర్ పర్సన్, యువకులు

ముద్ర ప్రతినిధి, మెదక్: హోళీ పండుగను మెదక్ జిల్లా వ్యాప్తంగా ఆనందంగా జరుపుకున్నారు. అధికారికంగా హోలీ పండుగ సెలవు కావడంతో జిల్లా కేంద్రం మెదక్ అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, యువకులు, మహిళలు రంగులు చల్లుకుంటూ హోలీ సంబరాలు…

రైల్వే జీఎంను కలిసిన ఎంపీ రఘునందన్ రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ ఎంపీ రఘునందన్ రావు సికింద్రాబాద్ రైల్ నిలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవను కలిశారు. మెదక్ లోక్‌సభ పరిధిలోని రైల్వే అభివృద్ధి పనులు, కొత్త ప్రాజెక్టులు, ప్రయాణికుల సదుపాయాలపై సుదీర్ఘంగా…

ఏడుపాయలలో అమ్మవారి పల్లకి సేవ

ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గామాత సన్నిధిలో పౌర్ణమి పురస్కరించుకొని సోమవారం సాయంత్రం అమ్మవారి పల్లకి సేవ భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అమ్మవారి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పల్లకి…

ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలి కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశం

ముద్ర ప్రతినిధి, మెదక్:* ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలని అధికారులకు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. మండల స్థాయిలో ప్రజావాణి యధాతధంగా కొనసాగుతుందని, శాఖల వారీగా పనితీరు మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు.. అధికారులందరూ…

శ్రీపాదరావుకు కలెక్టర్, ఎస్పీ నివాళులు

ముద్ర ప్రతినిధి, మెదక్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించారు. జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖ ఆధ్వర్యంలో శ్రీపాద రావు చిత్రపటానికి కలెక్టర్ ప్రతిమా సింగ్…

రూ.8లక్షల విలువ గల నగలు అపహరణ

ముద్ర ప్రతినిధి మెదక్: మెదక్ మండలం మంబోజిపల్లి సంతలో 5 తులాల బంగారు ఆభరణాలు చోరి అయిన సంఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రమైన కొల్చారంకు చెందిన భార్య భర్తలు చింతలగారి శ్రావణి, ప్రవీణ్ మెదక్…