విశ్వకర్మల ద్వారానే దేశ ఆర్థిక అభివృద్ధి సాధ్యం- ఎంపీ రఘునందన్ రావు
ముద్ర ప్రతినిధి, మెదక్:
విశ్వకర్మల ద్వారా దేశ ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని లోక్ సభ సభ్యులు ఎం.రఘునందన్ రావు అన్నారు.
శుక్రవారం కలెక్టరేట్ లో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎంపీ…