Take a fresh look at your lifestyle.
Browsing Category

Medak

మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఆటానమస్ హోదా

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆటానమస్ (స్వయంప్రతిపత్తి) హోదా లభించింది. కళాశాల సమర్పించిన ప్రతిపాదనను పరిశీలించిన యూజీసీ స్టాండింగ్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం…

ప్రజలకు చేరువగా మండల కేంద్రాల్లో ప్రజావాణి

నిజాంపేట్ మండల కేంద్రంలో దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ రాహుల్ రాజ్ ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రజల దూర భారం, విలువైన సమయాన్ని తగ్గించడం కోసమే మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం…

కంపెనీ నిర్మాణం వద్దు -అదనపు కలెక్టర్ కు కామారం సర్పంచ్, గ్రామాస్తుల విజ్ఞప్తి

ముద్ర ప్రతినిధి, మెదక్: టైర్లు కరిగించి వాటి నుంచి ఆయిల్, పౌడర్ తయారీ చేసే కంపెనీని తమ గ్రామంలో నిర్మించవద్దని మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం కామారం సర్పంచ్ సుజాత సుధాకర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు మెదక్ కలెక్టర్ ముందు నిరసన తెలిపారు.…

భార్యను చంపి నగలతో పరారైన భర్త

ముద్ర ప్రతినిధి, మెదక్: కట్టుకున్న భార్యను చంపిన భర్త ఆమె ఒంటిపై ఉన్న నగలు తీసుకొని పారిపోయిన సంఘటన మెదకే జిల్లా చేగుంట రైల్వే స్టేషన్ రోడ్డులో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుస కథనం ప్రకారం..మండల కేంద్రంలోని వెంకటేశ్వర టెంపుల్ ట్యాంక్…

పెద్దశంకరంపేటలో ఉద్రిక్తత, బీజేపీ, హిందూ సంఘాల నిరసన

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను  అదుపులోకి తీసుకున్న పోలీసులు ముద్ర ప్రతినిధి, మెదక్:* నిర్మల్ జిల్లా ఓలా గ్రామంలో శివాజీ విగ్రహావిష్కరణకు వెళుతుండగా గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్‌ను మెదక్ జిల్లా పోలీసులు ఆదివారం అదుపులోకి…

పరీక్షల వేళ.. సమయం జాగ్రత్త కలెక్టర్ రాహుల్ రాజ్ సూచన

ముద్ర ప్రతినిధి, మెదక్:* పరీక్షలు సమీపిస్తున్న నేపధ్యంలో సమయాన్ని జాగ్రత్తగా  ఉపయోగించుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. తల్లితండ్రులు తప్పనిసరిగా 10వ తరగతి విద్యార్థులను పాఠశాలకు హాజరయ్యే విధంగా ప్రత్యేక దృష్టి…

రామాయంపేట మున్సిపల్ చైర్ పర్సన్ గా లావణ్య బాధ్యతల స్వీకరణ

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ చైర్ పర్సన్ గా గజవాడ లావణ్య నాగరాజు గుప్తా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. చైర్ పర్సన్ తో పాటు మున్సిపల్ నూతన పాలకవర్గం సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టారు. మున్సిపల్ కార్యాలయానికి…

శత శాతం ఉత్తీర్ణత సాధించాలి- కలెక్టర్ రాహుల్ రాజ్

  ముద్ర ప్రతినిధి, మెదక్: పదవ తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యార్థులకు సూచించారు. కుల్చారం మండలం పోతన్ శెట్టిపల్లి జడ్పీ హైస్కూల్లో నిర్వహిస్తున్న పదవ తరగతి ప్రత్యేక తరగతులను పరిశీలించారు.…

సేవాలాల్ జయంతి ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్

గిరిజనులకు అండగా ప్రభుత్వం ముద్ర ప్రతినిధి, మెదక్: గిరిజనులకు, లంబాడాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే డా: మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. మెదక్ పట్టణంలో సేవాలాల్ జయంతి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే…

శివాజీకి పూలమాల వేసిన ఎమ్మెల్యే రోహిత్

ముద్ర ప్రతినిధి మెదక్: మెదక్ పట్టణంలో శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా రాందాస్ చౌరస్తాలో గల శివాజీ విగ్రహానికి ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం రామాలయం నుండి యువకులు పట్టణంలో ప్రధాన…