Take a fresh look at your lifestyle.
Browsing Category

Medak

పంట వివరాలు కచ్చితంగా నమోదు చేయాలి- కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి,, మెదక్: రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే పంట వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ వ్యవసాయ అధికారులకు సూచించారు. మే 10వ తేదీలోపు అన్ని పంటల వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. సోమవారం కొల్చారం మండలం…

ఈవీఎం గోడౌన్ పరిశీలించిన కలెక్టర్‌ ప్రతిమా

ముద్ర ప్రతినిధి, మెదక్: కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్‌ ప్రతిమా సింగ్ పరిశీలించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా అదనపు కలెక్టర్ నగేష్, ఎలక్షన్ సూపర్డెంట్ గఫర్, ఎలక్షన్ సిబ్బందితో కలిసి గుర్తింపు…

సివిల్స్ లో అటెండర్ కుమారుడి సత్తా

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా మనోహరాబాద్  మండలం పోతారం గ్రామానికి చెందిన యువకుడు సివిల్స్ లో సత్తా చాటాడు. గ్రామానికి చెందిన కుమ్మరి యాదగిరి, జ్యోతి కుమారుడైన కుమ్మరి శ్రావణ్ కుమార్ యూపీఎస్సీ పరీక్ష ఫలితాల్లో 768 ర్యాంక్ సాధించారు.…

వయో వృద్ధుల కోసం డే కేర్ సెంటర్ ప్రారంభం

ముద్ర ప్రతినిధి, మెదక్: మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వయోవృద్ధుల సంక్షేమం కోసం డే కేర్ కేంద్రాన్ని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఎంపీ రఘునందనరావుతో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు…

ర్యాలీ ప్రారంభించిన చైర్ పర్సన్ రాధిక

ముద్ర ప్రతినిధి, మెదక్: 99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికను మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతి రాజు జెండా ఊపి ప్రారంభించారు. మెదక్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి సంబంధించిన ప్రతిజ్ఞ చేశారు.…

99 రోజుల కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములు చేయాలి -ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశంలో ఇంచార్జీ మంత్రి…

*వేసవిలో నీటి కష్టాలుండొద్దు *అధికారులు ప్రజలతో మమేకం కావాలి ముద్ర ప్రతినిధి, మెదక్ వేసవిలో త్రాగునీటి సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు.…

18వ శతాబ్దం నుండి మహిళల కోసం పోరాటాలు -రాష్ట్ర అధ్యక్షులు అరుణ జ్యోతి

ముద్ర ప్రతినిధి, మెదక్: 18వ శతాబ్దం నుండి మహిళల హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహిస్తేనే మహిళా దినోత్సవం అమల్లోకి వచ్చిందని మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు అరుణ జ్యోతి అన్నారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మెదక్ కేవల్ కిషన్ భవనంలో 115వ మహిళా…

న్యాయవాదుల నిరసన 

ముద్ర ప్రతినిధి, మెదక్: న్యాయవాది సతీష్ పై పాపన్నపేట ఎస్ఐ చేయి చేసుకోవడం హేయమైన చర్య అని మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మర్కంటి రాములు ఖండించారు. గురువారం  మెదక్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కోర్టు ప్రధాన గేటు వద్ద…

సౌర విద్యుత్ తో ఖర్చు తగ్గించుకోవాలి జెండా ఊపి ప్రచార వాహనం ప్రారంభించిన కలెక్టర్ ప్రతిమా

ముద్ర ప్రతినిధి, మెదక్:* సౌర విద్యుత్ తో చార్జీలు తగ్గించుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో పిఎం సూర్యఘర్ ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం ద్వారా గృహాలపై సౌర…

పకడ్బందీగా 99 రోజుల కార్యక్రమం కలెక్టర్ ప్రతిమాసింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాపాలన... ప్రగతి…