Take a fresh look at your lifestyle.
Browsing Category

Medak

ఘనంగా రంజాన్ వేడుకలు మెదక్ ఈద్గా వద్ద పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రం మెదక్ పట్టణం, నియోజకవర్గ కేంద్రం నర్సాపూర్, రామాయంపేటతో పాటు మండల కేంద్రాలు, ముస్లిం సోదరులున్న గ్రామాల్లో వేడుకలు జరిగాయి. శుక్రవారం సాయంత్రం…

అలరించిన ఉగాది కవి సమ్మేళనం  పాల్గొన్న నందిని సిధారెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్:  తెలంగాణ రచయితల సంఘం మెదక్ జిల్లా ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం తెలంగాణ భవన్ లో శుక్రవారం నిర్వహించారు. ఈ కవి సమ్మేళనంలో ముఖ్య అథితులుగా తెలంగాణ సాహిత్య  అకాడమీ తొలి అధ్యక్షులు నందిని సిధారెడ్డి, మున్సిపల్ చైర్…

అంకెల గారడీ బడ్జెట్ సీపీఎం జిల్లా కార్యదర్శి నర్సమ్మ

ముద్ర ప్రతినిధి, మెదక్: తెలంగాణ బడ్జెట్ అంకెల గారడీ అని సీపీఎం జిల్లా కార్యదర్శి కె. నర్సమ్మ విమర్శించారు. కొత్త ప్రాజెక్టులు, మౌలిక వసతుల కోసం కేటాయించింది కేవలం 14.5 శాతం మాత్రమే. వ్యవసాయానికి 23,179 కోట్లు, విద్యకు 26,674 కోట్లు గతం…

నిరాశపరిచిన రాష్ట్ర బడ్జెట్  -పిఆర్టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మల్లారెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్: అసెంబ్లీలో ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉద్యోగ,  ఉపాధ్యాయులకు నిరాశపరిచిందని పిఆర్టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మల్లారెడ్డి పేర్కొన్నారు.  ప్రభుత్వ. పాఠశాలను బలోపేతం చేస్తామని…

బడ్జెట్ లో కార్మిక వర్గానికి మొండి చేయి* బీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు జుబేర్ అహ్మద్

ముద్ర ప్రతినిధి, మెదక్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కార్మిక వర్గానికి మొండి చేయి చూపారని బీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు జుబేర్ అహ్మద్ అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కార్మిక వర్గానికి అనేక హామీలు…

ఇందిరమ్మ భీమాతో ప్రభుత్వానికి ప్రత్యేక గుర్తింపు రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ జాతీయ కన్వీనర్…

ముద్ర ప్రతినిధి, మెదక్: ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకంను ప్రవేశపెట్టి రాష్ట్రంలోని సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు భద్రత కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ దూరదృష్టిని ప్రతిబింబిస్తుందని రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ జాతీయ కన్వీనర్ మహేందర్…

యూరియా, గ్యాస్ కొరత సృష్టిస్తే చర్యలు -అదనపు కలెక్టర్ నగేష్ హెచ్చరిక 

ముద్ర ప్రతినిధి, మెదక్: యూరియా, గ్యాస్ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ నగేష్ హెచ్చరించారు. పాపన్నపేట మండల కేంద్రంలో రైతు అగ్రో సెంటర్, ప్యాక్స్ యూరియా, గ్యాస్ గోదామును సందర్శించారు. ఎరువులు, మందుల రికార్డులను,…

మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి సర్పంచ్ సాయిలు బూరుగుపల్లిలో ఇఫ్తార్ విందు

ముద్ర ప్రతినిధి, మెదక్: మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని బూరుగుపల్లి సర్పంచ్ సాయిలు అన్నారు. హవెలి ఘనపూర్ మండలం బూరుగుపల్లిలో గురువారం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. సర్పంచ్ సాయిలు ముఖ్యఅతిథిగా ఇఫ్తార్…

కోదండ రామాలయంలో ఉగాది ఉత్సవాలు- హాజరైన చైర్ పర్సన్ రాధిక

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లా కేంద్రం మెదక్ పట్టణం శ్రీ కోదండ రామాలయంలో ఉగాది ఉత్సవాలు వైభవంగా జరిగాయి. సాయంత్రం స్వామివారి సన్నిధిలో నిర్వహించిన పంచాంగ పఠనంలో మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధికా భూపతిరాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్,…

అయ్యప్ప ఆలయంలో పంచాంగ పఠనం

ముద్ర ప్రతినిధి, మెదక్:* మెదక్ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఉగాది సందర్బంగా వైద్య రాజు పంతులు పంచాంగ పఠనం చేశారు. భక్తులు పాల్గొన్నారు. ఈ ఏడాది నవనాయకులలో ఏడుగురు శుభ ఫలితాలు ఇచ్చే వారుండటంతో అంతా మంచే జరుగుతుందని పేర్కొన్నారు.…