Take a fresh look at your lifestyle.
Browsing Category

Medak

డబ్బుల కోసం మెమోలు ఇవ్వని డిగ్రీ కళాశాల మెమోలు ఇప్పించాలని విద్యార్థుల విజ్ఞప్తి

ముద్ర ప్రతినిధి, మెదక్:* 30 వేలు చెల్లిస్తేనే డిగ్రీ, ఇంటర్, టెన్త్ మెమోలు ఇస్తామని చేగుంట శ్రీ సాధన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మెదక్ లో అదనపు కలెక్టర్ నగేష్ కు…

యాసంగి ధాన్యం కొనుగోలుకు సన్నాహాలు చేయాలి కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశం

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లాలో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలుకు సన్నాహాలు చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో వ్యవసాయ, పౌర సరఫరా, అటవీ, స్త్రీ, శిశ సంక్షేమ శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. ఏప్రిల్ 15…

భగత్ సింగ్ ఆశయాల బాటలో సిపిఎం ఉద్యమాలు కొనసాగిస్తాం

ముద్ర ప్రతినిధి, మెదక్: భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా మెదక్ కేవల్ కిషన్ భవనంలో సిపిఎం ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సిపీఎం జిల్లా కార్యదర్శి కె. నర్సమ్మ, కార్యదర్శివర్గ సభ్యులు ఏ. మల్లేశం మాట్లాడుతూ... భగత్…

కుల్చారంలో వైభవంగా శ్రీ కాళికాదేవి రథోత్సవం, విగ్రహ ప్రతిష్టాపన

ముద్ర ప్రతినిధి, మెదక్: మండల కుల్చారం శ్రీ కాళికాదేవి అమ్మవారి ఆలయంలో ప్రతీ ఏటా జరిగే ఉగాది ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం, ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన వేద…

24న కలెక్టరేట్ ముందు నిరసన ప్రదర్శన టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు యాదగిరి, ప్రధాన కార్యదర్శి వెంకట్…

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా కలెక్టరేట్ ముందు ఈనెల 24న నిరసన ప్రదర్శన విజయవంతం చేయాలని టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు కె. యాదగిరి, ప్రధాన కార్యదర్శి  పి. వెంకట్ రామ్ రెడ్డి పిలుపునిచ్చారు. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

సమస్యలకు నిలయం పిల్లికొట్టాల్ డబుల్ బెడ్రూంలు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అడివయ్య

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పట్టణంలోని 12వ వార్డు పిల్లికొట్టాల్లోని డబుల్ బెడ్రూమ్స్ కాలనీ సమస్యలకు నిలయంగా మారిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యం. అడివయ్య తెలిపారు. ఈనెల 1 నుండి 24 వరకు స్థానిక సమస్యలపై క్షేత్ర పర్యటనలో భాగంగా సిపిఎం…

పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొనాలి కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన రైతు ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా రైతులు ఉత్సాహంగా పాల్గొనాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఈ నెల 22న 2,650 మంది రైతులను 53 బస్సుల ద్వారా…

సంక్షేమ రంగాలకు నిధుల కోతపై నిరసన

ముద్ర ప్రతినిధి, మెదక్: రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమ రంగాలకు నిధుల కోతకు నిరసనగా మెదక్ పట్టణంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపారు. ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన…

కూచాద్రి సన్నిధిలో ఎమ్మెల్యే రోహిత్ పూజలు

ముద్ర ప్రతినిధి, మెదక్: హవేలీ ఘనపూర్ మండల పరిధిలోని కూచన్ పల్లి కూచాద్రి వెంకటేశ్వర స్వామి ఉత్సవాలలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పూజారి…

ఉపాధి కూలీల బకాయి వేతనాలు చెల్లించాలి 24న కలెక్టరేట్ ముందు ధర్నా సి.పి.ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు…

ముద్ర ప్రతినిధి, మెదక్: ఉపాధి కూలీల బకాయి వేతనాలు చెల్లించాలని, ఫోటో తీసే పద్ధతిలో మార్పు చేయాలని సి.పి.ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆడివయ్య డిమాండ్ చేశారు. భూ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న రోడ్లు, మైనర్ ఇరిగేషన్ పనులకు నిధులు…