Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

బడ్జెట్‌లో తెలంగాణకు గుడ్‌న్యూస్

2 గంటల్లో హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు ప్రయాణం హైస్పీడ్ డైమండ్ కారిడార్ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ బడ్జెట్‌లో తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పిందని అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు…

సిట్.. లైట్

సిట్.. లైట్ కేసీఆర్ విచారణ లో ఏం జరిగింది..? సీఎంకు సంబంధం ఏమిటంటూ ప్రశ్నించిన కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో నెక్ట్స్ ఏంటి..? విచారణలో తేలిందేమిటి ముద్ర, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ను విచారించిన సిట్..…

ఈతరం శ్రీమంతుడు ఈయన.

ముద్ర. పరకాల. : జనం శ్రీమంతుడిని రీల్స్ లో చూసి ఉండవచ్చు... కానీ పరకాల మున్సిపాలిటీ పరిధిలోని విలీన గ్రామమైన సీతారాంపురం గ్రామంలో నిజమైన శ్రీమంతుడిని చూసినట్టుగా జనం భావిస్తారు. ఆ గ్రామంలోని నల్లెల్ల కుమార్ నిజ జీవితంలో శ్రీమంతుడి వలె మారి…

ఏ.ఎస్. రావు నగర్ కాలనీ సమస్యలను పరిష్కరిస్తా… ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

 ముద్ర, కుషాయిగూడ: డా. ఏ.ఎస్. రావు నగర్ కాలనీకి చెందిన కొందరు నివాసులు సోమవారం బీ ఆర్ ఎస్ నాయకుడు సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాలనీలోని ముఖ్య సమస్యలను ఎమ్మెల్యే…

ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన వ్యాఖ్యలు : సిట్ పిలిస్తే సహకరిస్తా – కవిత

నాతో పాటు నా భర్త ఫోన్లూ ట్యాప్‌ చేసినట్లుంది గుంట నక్కలతో కలిసి డ్రామాలు జాగృతి అధ్యక్షురాలు కవిత ఫోన్ ట్యాపింగ్‌ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ విచారించడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. సిట్ విచారణలో ఏంజరిగిందో…

చట్టానికి గౌరవంతోనే కేసీఆర్ సిట్ విచారణకు హాజరు: కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరిగిందో చెప్పండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ కేసును ధారావాహిక సీరియల్ మాదిరి నడుపుతున్నారు చట్టం అంటే కేసీఆర్‍కు గౌరవం ఉన్నందునే విచారణకు హాజరయ్యారు ముద్ర, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసులో…

రెబెల్స్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హెచ్చరిక

వేటు పడుద్ది రెబెల్స్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హెచ్చరిక కాదని పోటీ చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులకు సహకరించాల్సిందే కాంగ్రెస్ పాలనపై ఛార్జ్‌షీట్ విడుదల ముద్ర, తెలంగాణ బ్యూరో :…

కాలనీల్లో ఆహ్లాదకర వాతావరణం కన్పించాలి- శంకుస్థాపన కార్యక్రమంలో అరికపూడి

ముద్ర, శేరిలింగంపల్లి: అంతర్గత డ్రైనీజి, రోడ్లు, వీధి దీపాలు, మొక్కలతో కాలనీలన్నీ అహ్లాదకర వాతావరణంలో కన్పించాలని పీయేసీ ఛైర్మన్ అరికపూడి గాంధీ అన్నారు. నల్లగండ్ల, నల్లగండ్ల హుడా కాలనీ, నవోదయ కాలనీ, సైబర్ కమ్యూన్ కాలనీల డ్రైనేజి ఔట్ లెట్…

మాటల్లోనే రైతు సంక్షేమం – కేంద్రం చేతల్లో శూన్యం : మంత్రి తుమ్మల

ఆయిల్‌పామ్ సాగుకు ప్రోత్సాహం కరువు పసుపు బోర్డుకు నిధుల్లేవు ముద్ర, ఖమ్మం : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రైతులపై అదనపు భారాన్ని మోపేలా ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. కేంద్రం ప్రసంగాల్లో…

మొదటి విడత 36 మందికి ఓకే : – మున్సిపల్ ఎన్నికల కాంగ్రెస్ జాబితా విడుదల

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ............................................ మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేటర్ కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి విడత జాబితా విడుదల చేశారు.ఈ పార్టీ నుంచి కార్పొరేటర్ గా పోటీ…