మున్సిపాల్ ఎన్నికల్లో సెంటిమెంట్ కోసం బీఆర్ఎస్ డ్రామాలు మంత్రి అడ్లూరి లక్ష్మన్ కుమార్..
యాంకర్: మున్సిపాల్ ఎన్నికల్లో సెంటిమెంట్ ను రగిలించి ఓట్లు దండుకోవడానికి సిట్ విచారణపై మాజీ మంత్రి కేటీఆర్, హరీష్కు డ్రామాలు ఆడుతున్నారమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు…