Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

కేసీఆర్ కు నోటీసులు దుర్మార్గపు చర్య -బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

  విచారణ పేరిట ప్రతీకారం అసమర్థ కాంగ్రెస్ కు ప్రజలే బుద్ది చెబుతారు ముద్ర, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

బీజేపీ బీసీ వ్యతిరేకి- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

2011లో కాంగ్రెస్ చేసిన తప్పే బీజేపీ చేస్తోంది బీజేపీ కుట్రను బీఆర్ఎస్ ఖండించలేదు జనగణనపై కేంద్రానికి నివేదిక ఇస్తాం ముద్ర, తెలంగాణ బ్యూరో : కేంద్రంలోని బీజేపీ సర్కార్ కులగణన విషయంలో దేశ ప్రజలను మోసం చేస్తోందని తెలంగాణ జాగృతి…

‘మా బాస్’.. కేసీఆర్-ఎంపీ ఈటలఆసక్తికర వ్యాఖ్యలు

యథాలాపమా? ఉద్దేశపూర్వకమా? ముద్ర, తెలంగాణ బ్యూరో : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, మాజీ సీఎం కేసీఆర్‌ను 'మా బాస్' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మల్కాజిగిరిలో అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం జరిగిన సభలో ఈటల మాట్లాడుతూ, ప్రజలే తనకు అండగా…

ఇక ఆఖరి మోఖా

ఇక ఆఖరి మోఖా కేసీఆర్ కు చేరిన సిట్ నోటీస్ విచారణపై అంతా ఆసక్తి ఆత్మగౌరవ పోరాటంగా బీఆర్ఎస్ కౌంటర్ ముద్ర, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా…

కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి మల్కాజిగిరి -ఎంపీ ఈటల రాజేందర్

రాష్ట్రానికి నిధులు తెచ్చే సత్తా బీజేపీకే ఉంది అభివృద్ధి కోసం చిల్లిగవ్వ లేదని సీఎం చెప్పారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలూ నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు ముద్ర, హైదరాబాద్ : ప్రస్తుతం రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో జరుగుతున్న అభివృద్ధికి…

తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి

(ముద్ర ప్రతినిధి - ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ): జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.చంద్రా రెడ్డి గురువారం జిల్లేడు చౌదరిగూడ తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్బంగా జిల్లేడు చౌదరిగూడ మండలానికి సంబంధించిన భూభారతి పెండెన్సీ క్లియర్…

నారాయణపేటలో పోటా పోటీగా నామినేషన్లు

నేడు బి ఫామ్ తో భారీ ఎత్తున నామినేషన్లు వేసే అవకాశం రెండో రోజు 35 మంది అభ్యర్థులు 36 నామినేషన్లు జిల్లా కేంద్రంలో ప్రారంభమైన ఎన్నికల సందడి ముద్ర, నారాయణ పేట:  నారాయణపేట జిల్లా కేంద్రంలో నామినేషన్ల ప్రక్రియతో ఎన్నికల హీట్ మొదలైంది.…

ఫోన్ ట్యాపింగ్ కారకులను శిక్షించాల్సిందే- జాగృతి అధ్యక్షురాలు కవిత

ఎన్నికలు ఉన్నందునే కేసీఆర్ కు నోటీసులు ముద్ర, హైదరాబాద్ : గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బాధాకరమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. దాని వెనక ఉన్న వారికి శిక్షపడాల్సిందేనని చెప్పారు. గురువారం…

కేసీఆర్… సిట్ ముందు నిజాలు చెప్పాలి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

  ఫోన్ ట్యాపింగ్ పై కవితే బాధపడుతోంది ముద్ర, వేములవాడ : ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో విచారణకు హాజరవుతున్న మాజీ సీఎం కేసీఆర్... సిట్ అధికారుల ముందు నిజాలే చెప్పాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కేసీఆర్ వయసు ఆధారంగా…

పోటా పోటీగా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు

నేడు బి ఫామ్ తో భారీ ఎత్తున నామినేషన్లు వేసే అవకాశం రెండో రోజు 35 మంది అభ్యర్థులు 36 నామినేషన్లు జిల్లా కేంద్రంలో ప్రారంభమైన ఎన్నికల సందడి ముద్ర, నారాయణ పేట: నారాయణపేట జిల్లా కేంద్రంలో నామినేషన్ల ప్రక్రియతో ఎన్నికల…