Take a fresh look at your lifestyle.
Browsing Tag

agriculture

ఖరీఫ్ 2026 నాటికి ఎత్తిపోతల పథకాలు పూర్తి చేయాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్:12. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మరియు కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న ఎత్తిపోతల పథకాలు ఖరీఫ్ 2026 నాటికి పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్…

చిన్న కాపర్తి లో రైతు సంఘం ఆవిర్భావ వార్షికోత్సవాలు

ముద్ర, చిట్యాల : అఖిల భారత కిసాన్ సభ( అఖిల భారత రైతు సంఘం)(AIKS) 90వ వార్షికోత్సవాల సందర్భంగా చిట్యాల మండలం చిన్నకాపర్తి, ఉరుమడ్ల, వెలిమినేడు గ్రామాలలో ఆదివారం ఘనంగా జెండా ఆవిష్కరణ లు చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ…

బాన్సువాడలో సాగునీటి జలసిరిప్రారంభానికి సిద్ధమైన మూడు ఎత్తిపోతల పథకాలు వచ్చే ఖరీఫ్ నాటికి 8 వేల…

ముద్ర, నిజామాబాద్: బాన్సువాడ నియోజకవర్గ రైతాంగానికి సాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఈ ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జకోరా, చందూర్, చింతకుంట ఎత్తిపోతల పథకాలు పూర్తి దశకు చేరుకున్నాయని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ…

మొక్కజొన్న, జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు వినతి నిర్మల్, సారంగాపూర్ లో ఏర్పాటుకు మంత్రి…

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ నియోజకవర్గంలో మొక్కజొన్న, జొన్న పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కె శ్రీహరి రావు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు…

ప్రజా ఉద్యమంగా నీటి భద్రత – 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ప్రకటించిన సీఎం చంద్రబాబు

ప్రజా ఉద్యమంగా నీటి భద్రత నీటి సంరక్షణకు వంద రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్ వాటర్ బడ్జెట్- వాటర్ ఆడిట్ అనేది కీలకం కాల్వలు, చెర్వులు, చెక్ డ్యాంలు బాగు చేసుకోవాలి... నీటి నిల్వకు సిద్దం చేయాలి భూగర్భ జలాలు పెంచడంపై ప్రత్యేక ఫోకస్…

దాన్యం సేకరణలో లక్ష్యాలను పూర్తి చేయాలి -జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వరి

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : రబీ సీజన్ కు సంబంధించి వరి ధాన్య సేకరణలో లక్ష్యాలను అధిగమించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వరి అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేటులోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో రబీ సీజన్ కు సంబంధించి వరి ధాన్యం…

జోగులాంబ గద్వాల జిల్లా యాసంగి క్రాప్ బుకింగ్‌లో 94.76% నమోదు సాధించి రాష్ట్రంలో మూడవ స్థానంలో…

గద్వాల: యాసంగి క్రాప్ బుకింగ్ ఈనెల 30న ముగియనున్న జిల్లాలో నమోదు ప్రక్రియ వేగవంతం చేసి వంద శాంతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. యాసంగి సీజన్‌లో జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం 1,73,707…

మెదక్ పట్టణంలో 60 కెమెరాల ఏర్పాటు ప్రారంభించిన ఎస్పీ. డి.వి. శ్రీనివాస రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: నేర రహిత సమాజ నిర్మాణంలో సీసీ కెమెరాల పాత్ర అత్యంత కీలకమని ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులకు సమానమని అన్నారు. శనివారం మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మున్సిపల్ చైర్మన్,…

ఆధునిక పద్ధతులతో లాభదాయక పంటల సాగు చేయాలి: జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా: రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తూ లాభదాయక పంటల సాగుపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. అధిక సాంద్రతతో పత్తి సాగు చేస్తే మెరుగైన దిగుబడితో…

ధాన్యం కొనుగోలులో నాణ్యత ప్రమాణాలు పాటించాలి, అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి- కలెక్టర్ ప్రతిమా…

ముద్ర ప్రతినిధి, మెదక్: యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని  కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో సివిల్ సప్లై, వ్యవసాయ, పోలీస్, గ్రామీణ అభివృద్ధి, రెవెన్యూ, రవాణా,…