ట్రాఫిక్ నియమాల అవగాహనతో ప్రాణ రక్షణ -డీజీపీ శివధర్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ట్రాఫిక్ నిబంధనలను పాటించక పోవటమే ప్రమాదాలకు కారణమని, వీటిపై అవగాహన కల్పించడం "అరైవ్ అలైవ్" కార్యక్రమ లక్ష్యమని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు.
నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలో…