Take a fresh look at your lifestyle.
Browsing Tag

BJP

కాంగ్రెస్ ను వీడి బీజేపీ లోకి…

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఎన్నికలు మూడు రోజులున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు యువకులు బీజేపీలో చేరారు. పట్టణంలోని 36వ వార్డు బుధవార్ పేట్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మౌర్య ప్రవీణ్, పడిగల మురళి, పడిగల ముకేష్,…

ఎం ఐ ఎం గెలిచిన ప్రాంతాల్లో గొడవలే మాజీ ఎంపీ నవనీత్ కౌర్ రాణా

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఎం ఐ ఎం గెలిచిన ప్రతి చోటా గొడవలు, దాడులు సాధారణం అయ్యాయని, శాంతి భద్రతలు కావాలంటే బీజేపీ కి ఓటు వేయాలని మహారాష్ట్ర బీజేపీ మాజీ ఎంపీ నవనీత్ కౌర్ రాణా అన్నారు. నిర్మల్ జిల్లా బాసర అమ్మవారిని ఆమె ఆదివారం…

కాంగ్రెస్ ను వీడి బీజేపీ లోకి…

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఎన్నికలు మూడు రోజులున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు యువకులు బీజేపీలో చేరారు. పట్టణంలోని 36వ వార్డు బుధవార్ పేట్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మౌర్య ప్రవీణ్, పడిగల మురళి, పడిగల ముకేష్,…

“తెలంగాణకు బీజేపీ తీరని అన్యాయం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజం”

తెలంగాణకు బీజేపీ తీరని అన్యాయం రాష్ట్రాల పునర్విభజన చట్టంలోనీ హామీలు అమలు పరచలేదు -కేంద్రంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజం ముద్ర, నిజామాబాద్ / కోరుట్ల / మెటపల్లి /ఆర్ముర్ / భీంగల్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ... తెలంగాణకు…

నారాయణపేట పట్టణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం

పట్టణ అభివృద్ధి బిజెపి ద్వారానే సాధ్యం 4 వ వార్డు ప్రచారంలో కౌన్సిలర్ అభ్యర్థి కొండా శ్వేతా సత్య యాదవ్ ముద్ర, నారాయణపేట: నారాయణపేట పట్టణ అభివృద్ధి బిజెపి ద్వారానే సాధ్యమని 4 వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి కొండా శ్వేతా సత్య యాదవ్…

కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదే…కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

మీ ఆస్తులకు రక్షణ బాధ్యత నాది కబ్జాదారుల అంతు చూస్తా చచ్చి బతికి మీకు సేవ చేసేందుకే వచ్చిన ఈ జన్మాంతం మీ సేవకుడినే... కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదే... బీఆర్ఎస్ 4 సీట్లకే పరిమితం కాబోతోంది... కాంగ్రెస్, ఎంఐఎం కలిసినా 20…

బిజెపి అభ్యర్థిని గెలిపించండి.

ముద్ర. పరకాల. బిజెపి అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కోశాధికారి ఎర్రం రామన్న వార్డు ప్రజలను కోరారు శనివారం 18వ వార్డు అభ్యర్థి పాసాని హేమలత సోమరాజు గెలుపు కోరుచు ఆయన ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా…

కరీంనగర్ పట్టణ అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది.-బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ…

కరీంనగర్ పట్టణ అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. *కేంద్రం ఇచ్చిన స్మార్ట్ సిటీ నిధులతోనే పట్టణ రూపురేఖలు మారాయి... *కరీంనగర్ నగరపాలక సంస్థ ను గతంలో కాంగ్రెస్ , బిఆర్ఎస్ లకు అప్పగిస్తే చేసిన అభివృద్ధి శూన్యం ... *బిజెపి…

Nirmal :ఓడినా తీరు మారని విఠల్ రెడ్డి -ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఓడినా ఆయన తీరు మారలేదని సిట్టింగ్ ఎమ్మెల్యే రామారావు పటేల్ విమర్శించారు. ఈ మేరకు భైంసాలో మీడియా తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధుల ప్రొసీడింగ్ లకు నేను నిధులు తెచ్చాను…

ఉద్యమ ద్రోహులకు కొమ్ముకాస్తోన్న బీజేపీ -రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ అస్తిత్వాన్ని, ఉద్యమ స్ఫూర్తిని కించపరిచే శక్తులతో దోస్తీ ముద్ర, హుస్నాబాద్ : గత రెండేళ్లుగా బడ్జెట్‌లో రాష్ట్రానికి ఒక్క రూపాయి నిధులు ఇవ్వని కేంద్ర ప్రభుత్వం... తెలంగాణలో ఉద్యమ ద్రోహులకు కొమ్ముకాస్తోందని రాష్ట్ర రవాణాశాఖ…