Take a fresh look at your lifestyle.
Browsing Tag

Central Government

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై మహిళా కాంగ్రెస్ ఆందోళన మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్రానికి…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట జిల్లాలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఆల్ ఇండియా మహిళా అధ్యక్షురాలు అల్కా లాంబా ఆదేశాల మేరకు,…

పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తక్షణమే తగ్గించాలి-మండల బి ఆర్ ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు తాటికొండ…

ఆటోను తాడుతో లాగి మెయిన్ రోడ్డుపై నిరసన తెలియ చేసిన బి ఆర్ ఎస్ శ్రేణులు ముద్ర ,తుంగతుర్తి... కేంద్ర ప్రభుత్వం డీజిల్ ,పెట్రోల్ పై లీటరుకు మూడు రూపాయలు పెంచి సామాన్యుల పై పెను భారం మోపిందని బి ఆర్ ఎస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు…

కరీంనగర్ కు మహర్ధశ,……..ఫలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషి

యూసీఎఫ్ కింద మూడు ప్రాజెక్టులకు కేంద్రం సూత్రప్రాయ ఆమోదం రూ.895 కోట్ల మంజూరు ప్రతిపాదనలకు ఓకే? కరీంనగర్ మేయర్ పదవి బీజేపీకి అప్పగిస్తే వరద నిధులు పారిస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన బండి ఇచ్చిన హామీ మేరకు ప్రధాని మోదీ, కేంద్ర…

లేబర్ కోడ్ రూల్స్ అమలును తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీఎంప్లాయిస్ యూనియన్…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : మే 8 తేదీన లేబర్‌ ‌కోడ్‌‌లను అమ‌ల్లోకి తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం నిబంధనలను జారీ చేయడాన్ని కార్మికులు తీవ్రంగా ఖండిస్తున్నామని CITU జిల్లా కార్యదర్శి, యూనియన్ గౌరవ అధ్యక్షులు కాముని గోపాలస్వామి,…

మహిళా బిల్లు ముసుగులో కేంద్రం కుట్ర: బండి రమేష్ ధ్వజం

ముద్ర కూకట్‌పల్లి : రాజ్యాంగ 131వ సవరణ (మహిళా బిల్లు) పార్లమెంట్‌లో వీగిపోవడం వెనుక ఉన్న వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉందని తెలంగాణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి ఇన్‌ఛార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. విపక్షాలపై ప్రధాని…

ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించండి -కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‍కు…

నేషనల్ డెస్క్ : గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల పదోన్నతుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‍ను కోరారు. తెలంగాణకు చెందిన…

గ్రామపంచాయతీలకు రూ.387 కోట్లు రిలీజ్

15వ ఆర్ధిక సంఘ: నిధులు విడుదల చేసిన కేంద్రం పెండింగ్లో ఉన్న పనులకు, మౌలిక సదుపాయాల కల్పనకు ఊతం ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ గ్రామపంచాయతీలకు కేంద్రం శుభవార్త అందించింది. వారం రోజుల క్రితం 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలలో భాగంగా…

18 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల అద‌న‌పు ధాన్యం తీసుకోండి-కేంద్ర మంత్రి ప్ర‌హ్లాద్ జోషికి ముఖ్య‌మంత్రి…

* యాసంగి ధాన్యం సేక‌ర‌ణ గ‌డువు రెండు నెల‌లు పొడిగించండి * బాయిల్డ్ రైస్‌లో అయిదు శాతం నూక‌కు అనుమ‌తించండి * 2014-15 బ‌కాయిలు రూ.1,468.94 కోట్లు విడుద‌ల చేయండి ఢిల్లీ: వానాకాలం పంట‌కు (2025-26 సీజ‌న్‌) సంబంధించి తాము…

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : కొలిశెట్టి యాదగిరిరావు

ముద్ర ....తుంగతుర్తి.... దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం మండల కేంద్రంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సిఐటియు మరియు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీ…

బీసీ బిల్లు పరిశీలన దశలో ఉంది -కేంద్ర మంత్రి బీపీఎల్ శర్మ

న్యూఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వం పంపిన బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కేంద్రం వివరణ ఇచ్చింది. మంగళవారం లోక్‌సభలో ఎంపీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు.. కేంద్ర సామాజిక, న్యాయవాద మంత్రి బీపీఎల్ శర్మ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా…