ప్రజావాణిని మరింత పకడ్బందీగా అమలు చేయాలి రాష్ట్రస్థాయి ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ రాకేష్ రెడ్డి ఆదేశం
ముద్ర ప్రతినిధి, మెదక్:
ప్రజావాణిని మరింత పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్రస్థాయి ప్రజావాణి ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ రాకేష్ రెడ్డి ఆదేశించారు. డివిజన్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని సందర్శించారు.
అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ ప్రతిమా…