Take a fresh look at your lifestyle.
Browsing Tag

Cleanliness Drive

పురాతన కట్టడాలను కాపాడాలి కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: పురాతన కట్టడాలను కాపాడాల్సిన బాధ్యత మండరిపై ఉందని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. పర్యాటక శోభ సంతరించుకునే విధంగా పురావస్తు శాఖ అధికారుల సమన్వయంతో తుది మెరుగులు దిద్దిస్తామన్నారు. ఇందుకోసం పటిష్ట చర్యలు…

సేవారంగంలో యువత ముందుండాలి : జిల్లా యువజన, క్రీడల అధికారి కే.ధనంజనేయులు

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : సేవారంగంలో యువత ముందుండాలని జిల్లా యువజన, క్రీడల అధికారి కే.ధనంజనేయులు అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యా చరణ ప్రణాళిక యువజన, క్రీడల వారోత్సవాలలో శుక్రవారం సేవారంగం లో యువత"…

స్వచ్ఛ పథంతో రహదారుల శుభ్రం…స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు

పెట్టుబడులతో ఉత్తరాంధ్రకే వలసలు...... మూడేళ్లలో నేరడి బ్యారేజ్ పూర్తి స్వచ్ఛాంధ్ర కోసం ఆపరేషన్ క్లీన్ స్వీప్ స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు జిల్లాలోనూ 4 వాహనాల కాన్వాయ్‌తో సీఎం ప్రయాణం ముద్ర ప్రతినిధి,…

యాదగిరిగుట్టలో ఎస్పీఎఫ్ సిబ్బంది 10 కిలోమీటర్ల పరుగు.. కొండ కింద కళ్యాణ కట్టలో స్వచ్ఛ భారత్

ముద్ర, యాదగిరిగుట్ట : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో టీజీ ఎస్పీఎఫ్ డీజీ స్వాతి లాక్రా ఆదేశాల మేరకు, యాదగిరిగుట్ట ఆలయ భద్రతా విభాగం సిబ్బంది శుక్రవారం తులసి కాటేజ్ నుండి మల్లాపురం వరకు 10…

పరిసరాల పరిశుభ్రత ప్రతి పౌరుని ప్రాథమిక బాధ్యత -ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా

ముద్ర మల్కాజిగిరి: పరిసరాల పరిశుభ్రత ప్రతి పౌరుని ప్రాథమిక బాధ్యత అని ఎమ్మెల్సీ బొగ్గవరపు దయానంద్ గుప్తా తెలిపారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320D ఆధ్వర్యంలో ఏప్రిల్ 18 నుంచి 26 వరకు నిర్వహిస్తున్న “ఎన్విరాన్‌మెంట్ సర్వీస్…

పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం అదనపు కమిషనర్ రఘు ప్రసాద్

ముద్ర కాప్రా మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని అదనపు కమిషనర్ (శానిటేషన్) రఘు ప్రసాద్ సిబ్బందిని హెచ్చరించారు. కాప్రా సర్కిల్‌లోని పలు ప్రాంతాలను ఆయన సందర్శించి…

ఎన్ఎస్ఎస్ దత్తత గ్రామాల్లో స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాలు

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాల, సంగారెడ్డి ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో దత్తత గ్రామాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక శీతాకాల శిబిరాల్లో భాగంగా స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించినట్లు కళాశాల…

ఎక్కడి చెత్త అక్కడే

ముద్ర, గద్వాల: ఓ వైపు కాంగ్రెస్‌ సర్కారు ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుండగా.. మరోవైపు జిల్లాలోని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో అధ్వానంగా…

అభివృద్ధి పనులను కొనసాగిస్తూ..పెండింగ్ ఫైళ్లను క్లియరెన్స్ చేయాలి

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం క్షేత్రస్థాయి ఆకస్మిక తనిఖీలో అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం (ముద్ర, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ప్రతినిధి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక…

బాపునగర్ ఈద్గా ను పర్యవేక్షించిన కార్పొరేటర్ నాగేందర్ యాదవ్

ముద్ర, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ బాపునగర్ లోని ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ఈద్గా ను ముస్లిం మత పెద్దల ఆహ్వానం మేరకు పాల్గొని పరిశీలించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. ఈ సందర్భంగా కార్పొరేటర్…