Take a fresh look at your lifestyle.
Browsing Tag

cm revanth reddy

ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును నిర్మిస్తాం సీఎం రేవంత్ రెడ్డి

  బోథ్, ముద్ర: తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి నిర్మించి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు, తాగునీటిని అందించి జిల్లాను సస్య శ్యామలం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన - ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా…

బాసర ఆలయ అభివృద్ధి పనులకు సీఎం భూమి పూజ ,……. రూపు మారనున్న బాసర దేవాలయం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: భారత దేశంలోనే సరస్వతి అమ్మవారి రెండో దేవాలయంగా పేరున్న బాసర ఆలయం అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. రూ.225 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇపుడు 20 వేల చదరపు…

బాసర లో సిఎం మనవనికి అక్షరాభ్యాసం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులకు సి ఎం రేవంత్ రెడ్డి సోమవారం శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా బాసరకు చేరుకున్న సీఎం దంపతులు, కూతురు, అల్లుడు, మనవడికి ఆలయ అధికారులు…

ముఖ్యమంత్రి సభను విజయ వంతం చేద్దాం -జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని బజార్ హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం లో భాగంగా ఈ నెల 6న నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి…

ఈ నెలలోనే రైతు భరోసా రెండో విడుత నిధుల సర్దుబాటుకు సీఎం ఆదేశం

రూ. 2,650 కోట్లకు గ్రీన్ సిగ్నల్ కొత్తగా అప్లై చేసిన వారికి కూడా విడుదల ముద్ర, తెలంగాణ బ్యూరో : రైతు భరోసా రెండో విడత నిధుల జమ పైన స్పష్టత ఇచ్చింది. మూడు విడతల్లో రైతు భరోసా నిధులను జమ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందులో భాగంగా తొలి…

దక్షిణాసియా టెక్స్‌టైల్ రాజధానిగా తెలంగాణ-13వ ఏషియా టెక్స్‌టైల్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రజల డీఎన్ఏలో టెక్స్‌టైల్స్ ప్రపంచం మొత్తం తెలంగాణలో తయారైన దుస్తులు ధరించాలి నిర్దేశించుకున్న విజన్‌ లో పారిశ్రామిక వేత్తలు భాగస్వాములుకావాలి ముద్ర, తెలంగాణ బ్యూరో : వస్త్ర పరిశ్రమ రంగంలో 2047 నాటికి తెలంగాణను…

ఏప్రిల్ 6 న బాసర కు సి ఎం రేవంత్ రాక

రూ.100 కోట్ల తో ఆలయ పునర్నిర్మణానికి శంఖుస్థాపన రూ.200 కోట్ల తో ఇంటిగ్రెటెడ్ స్కూల్ కు భూమి పూజ ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏప్రిల్ 6 న ఉదయం 11 గంటలకు బాసరకు రానున్నారని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు…

కన్నుల పండువగా రాములోరి కల్యాణం

ముద్ర, భద్రాచలం : శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణ అయోధ్యగా పేరు గాంచిన భద్రాచలం లో శ్రీ సీతారాముల కళ్యాణం.. వైభవంగా జరిగింది. శుక్రవారం స్వామివారిని దర్శించుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి, ఆయన సతీమణి గీత.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున…

హుజూర్ నగర్ లో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ముద్ర ప్రతినిధి , కోదాడ ….. హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్టవద్ద నూటా పది ఎకరాలలో నిర్మిస్తున్న రెండు వేల నూటా అరవై ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌసింగ్ కాలనీని త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా…

నూతన గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు సీజే

తెలుగులో ప్రమాణం చేసిన గవర్నర్ హాజరైన సీఎం, మంత్రులు, ప్రముఖులు ముద్ర, తెలంగాణ బ్యూరో : శివప్రతాప్ శుక్లా తెలంగాణ నూతన గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం లోక్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్…