Take a fresh look at your lifestyle.
Browsing Tag

Collector Pratima Singh

పురాతన కట్టడాలను కాపాడాలి కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: పురాతన కట్టడాలను కాపాడాల్సిన బాధ్యత మండరిపై ఉందని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. పర్యాటక శోభ సంతరించుకునే విధంగా పురావస్తు శాఖ అధికారుల సమన్వయంతో తుది మెరుగులు దిద్దిస్తామన్నారు. ఇందుకోసం పటిష్ట చర్యలు…

మెదక్ చరిత్ర ఆనవాళ్లకు ప్రసిద్ధి పర్యాటక ప్రాంతాలు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆధ్వర్యంలో హెరిటేజ్ వాక్

ముద్ర ప్రతినిధి, మెదక్: చరిత్రకు ఆనవాళ్లు, మెదక్ పర్యాటక ప్రాంతాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. భావితరాలకు మెదక్ చారిత్రాత్మక పర్యాటకం గురించి తెలిసేలా డాక్యుమెంటరీ తయారీ చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బుధవారం 99…

ఎక్కువ తూకం వేస్తే చర్యలు కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరిక

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం బస్తా 41 కిలోలకంటే ఒక్క గింజ ఎక్కువ తూకం వేసినా చర్యలు తప్పవని కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరించారు. అన్నీ కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరగాలని స్పష్టం చేశారు. ఫిర్యాదులు వస్తే…

ధాన్యం దిగుమతులలో రైస్ మిల్లర్ల నిర్లక్ష్యాన్ని సహించం కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరిక

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం దిగుమతులలో రైస్ మిల్లర్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరించారు. జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యం దిగుమతి ప్రక్రియను మిషన్ మోడ్ లో వేగవంతంగా జరగాలని ఆదేశించారు. శుక్రవారం…

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలుగవద్దు కలెక్టర్ ప్రతిమా సింగ్ తనిఖీలు

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరుగుద్దని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. అల్లాదుర్గం మండలం గడి పెద్దాపురం గ్రామంలోని ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం, పాపన్నపేట్ మండలంలోని కుర్తివాడ…

జన గణనలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపు

ముద్ర ప్రతినిధి, మెదక్: జన గణనలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. బుధవారం పాపన్నపేట్ మండలంలోని కుర్తివాడ, అల్లాదుర్గం మండలంలోని గడి పెద్దాపూర్ గ్రామంలోని జనగణన 2027 ను తహాసిల్దార్ తో కలిసి పరిశీలించారు.…

80,411 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి,, మెదక్: జిల్లాలో ఇప్పటివరకు 17254 మంది రైతుల నుండి 80,411 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 86 కోట్లు చెల్లింపులు చేసినట్లు క‌లెక్ట‌ర్ ప్రతిమా సింగ్ తెలిపారు. కొనుగోలు అయిన ధాన్యాన్ని స‌త్వ‌ర‌మే మిల్లులకు…

బాలల భద్రత, రక్షణలో అగ్రగామిగా నిలవాలి

ముద్ర ప్రతినిధి, మెదక్: బాలల భద్రత, రక్షణ, మాదకద్రవ్యాలకు వ్యతిరేక సంక్షేమ వారం పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెదక్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో యువతకు సంరక్షణ అనంతరం మద్దతు, చైల్డ్ కేర్…

వేగంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేసవి జాగ్రత్త లు తీసుకోండి కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకస్మిక తనిఖీ

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా జరగాలని,,రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కేంద్ర నిర్వాహకులు, సంబంధిత అధికారులను కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. సోమవారం హవేలీ ఘన్పూర్ మండల కేంద్రంలోని…

నిరుపేదల సొంత ఇంటి కల సాకారం ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించిన కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: నిరుపేదల సొంత ఇంటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చిందని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మెదక్ మండలం శివాయపల్లి గ్రామంలో శుక్రవారం పండుగ వాతావరణంలో ఇందిరమ్మ గృహాలను…