Take a fresh look at your lifestyle.
Browsing Tag

Congress Criticism

మహిళల అభివృద్ధికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది- బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి…

మహిళా బిల్లుకు అడ్డంకులు సృష్టించిన కాంగ్రెస్‌పై బీజేపీ మండిపాటు ముద్ర ప్రతినిధి,సిద్దిపేట: మహిళలు ఆర్థిక రాజకీయ సామాజిక అంశాలలో ముందుండాలనే ఉద్దేశంతోటి కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ తీసుకు వచ్చిన 33 శాతం…

అభినవ గోబెల్స్ రేవంత్ రెడ్డి

అబద్దాల పునాదులపైనే సీఎం అయ్యారు అబద్దాలతోనే మహిళలను వంచించారు మహిళలందరికీ ప్రతినెలా రూ.2500లు ఇస్తానని మోసం చేశారు తులం బంగారం, స్కూటీ పేరుతో నిలువునా ముంచారు మహిళా బిల్లును అడ్డుకుని దక్షిణాదికి తీరని ద్రోహం చేస్తున్నారు…

క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాలను బీఆర్ఎస్ కైవసంపై కేటీఆర్ హర్షం

ముద్ర, తెలంగాణ బ్యూరో : అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఎంతో హర్షణీయమని ఆ పార్టీ వర్కింగ్…

సిద్దిపేట అభివృద్ధి పై అక్కసు పెట్టుకొని ఎట్లా అడుగు పెడతావు రేవంత్ రెడ్డి. సిద్దిపేటపై ఎందుకింత…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా సిద్దిపేటపై ఈర్షాద్వేషాలేనా అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ఈ నెల 22 న నంగునూర్ మండలం నర్మేట్ట లో ఏర్పాటు చేసిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ని…

ప్ర‌భుత్వ ప్ర‌గ‌తిని చూడ‌లేని కేసీఆర్ & కో విష ప్ర‌చారం

పేద‌లే ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం పేటెంట్‌ వెలుగుమెట్ల‌లో 2023లో ఇళ్లు కూల‌గొట్టింది బిఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే బాధితుల‌కు ఇంటిస్ధ‌లం, ఇళ్లు ఇచ్చే బాధ్య‌త మాది వ‌రుస ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల బుద్ది చెబుతున్నా మారని బిఆర్ఎస్ వైఖ‌రి కాళేశ్వ‌రం ప్రాజెక్ట్…

ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలి .-నూతన బి ఆర్ ఎస్ కౌన్సిలర్లకు సూచించిన పార్టీ ఇంచార్జ్ శ్రీశైల్…

ముద్ర, తాండూర్: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చెంతవరకు ప్రజల పక్షాన పోరాటం చేయాలని బి ఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీశేల్ రెడ్డి పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం రోజున నూతన కౌన్సిలర్లకు…

బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం- వనపర్తి కార్నర్ మీటింగ్ లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

ముద్ర, వనపర్తి : వనపర్తి మున్సిపాలిటీ లో బీ ఆర్ ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తే అభివృద్ధి జోరుగా సాగుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు సోమవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడం తో వనపర్తి పట్టణం లో…

కరీంనగర్ పట్టణ అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది.-బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ…

కరీంనగర్ పట్టణ అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. *కేంద్రం ఇచ్చిన స్మార్ట్ సిటీ నిధులతోనే పట్టణ రూపురేఖలు మారాయి... *కరీంనగర్ నగరపాలక సంస్థ ను గతంలో కాంగ్రెస్ , బిఆర్ఎస్ లకు అప్పగిస్తే చేసిన అభివృద్ధి శూన్యం ... *బిజెపి…

మోసం కాంగ్రెస్ నైజం

టిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు తథ్యం.   ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. ముద్ర. పరకాల. : కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ లోనే మోసం ఉందని బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. పరకాల మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా బుద,…

గడిచిన రెండేళ్లలో ఏమైనా అభివృద్ధి ఉందా?

విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి నిరాదరణకు గురైన చిల్డ్రన్స్ హాస్పిటల్ సాక్షిగా బి ఫామ్ లు అందజేత ముద్ర, నారాయణపేట: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే ఎస్…