Take a fresh look at your lifestyle.
Browsing Tag

Crop Procurement

ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన వద్దు – మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలోని ప్రతి కొనుగోలు కేంద్రంలో అమ్మకానికి వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం…

మొక్కజొన్న కొనుగోలును సజావుగా నిర్వహించాలి ఇప్పటికే మొక్కజొన్న కొనుగోలు 70 శాతం పూర్తి.

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు వేచి ఉండే పరిస్థితి ఉండకుండా కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన నిర్వహించాలని, ఇప్పటికే జిల్లాలో 70 శాతం కొనుగోలు పూర్తయిందని, మిగిలిన మక్కలను వచ్చే మూడు…

షరతులు లేకుండా జొన్నల కొనుగోలు చేయాలి ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బోథ్, ముద్ర: రైతులు పండించిన జొన్నలను ఎలాంటి షరతులు, తరుగు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఆదివారం ఆయన బోథ్ మండలంలోని మర్లపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర మార్కుఫెడ్ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ ఇచ్చొడ…

ప్రభుత్వ వైఖరితో అన్నదాతకు అరిగోస -బీజేఎల్పీ నేత ఏలేటి ధ్వజం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వల్ల అన్నదాతకు గోస తప్పడం లేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ఆయన బుధవారం…

వారిధాన్యం, మక్కజొన్న పంట కొనుగోళ్లు వేగవంతం చేయండి కలెక్టర్లను ఆదేశించిన ముఖ్యమంత్రి వీడియో…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : వరిధాన్యం, మొక్కజొన్న పంట కొనుగోళ్లపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి కొనుగోలు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.…

మొక్కజొన్న కొనుగోళ్లలో అలసత్వం రైతుల ఆందోళన ముందు జాగ్రత్త చర్యలు విఫలం ఆగ్రహిస్తున్న అన్నదాతలు

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోళ్లు మందగమనంలో సాగుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 15 రోజుల క్రితం యార్డులో సుమారు 1.10 లక్షల బస్తాల పైగా మొక్కజొన్న నిల్వ…

ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్

ముద్ర,సూర్యాపేట: జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, ఎక్కడా జాప్యానికి తావులేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం సూర్యాపేట మండలం రాయిని గూడెం గ్రామంలో ధాన్యం…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 

 ముద్ర, తాండూర్ : వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గ పరిధిలోని యాలాల్ మండలం అక్కంపల్లి గ్రామంలో ఐకెపి  ఆధ్వర్యంలో, అగ్గనూర్ గ్రామంలో పిఎసిఎస్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'వరి ధాన్యం' కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి…

మొక్కజొన్న కొనుగోలులో తీవ్ర జాప్యం ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే డా కల్వకుంట్ల సంజయ్….

ముద్ర, కోరుట్ల; మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మార్క్‌ఫెడ్ డీఎం కు ఫోన్ చేసి కోరారు. బుధవారం రోజు కోరుట్ల వ్యవసాయ మార్కెట్ ను రైతులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా…

రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం…సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్…

వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి... అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం ఉందని, రైతులకు ఇబ్బంది కలగకుండా వరి ధాన్యం కొనుగోళ్లును వేగవంతం చేయాలని రాష్ట్ర…