Take a fresh look at your lifestyle.
Browsing Tag

District News

ప్రజాపాలన కార్యక్రమానికి వెళ్తూ పంచాయతీ కార్యదర్శి దుర్మరణం

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రామాపురం పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్వగ్రామమైన యనమన్బెట్ల నుంచి నాగర్‌కర్నూలుకు ప్రజాపాలన…

సర్పంచుల తీర్మానంతోనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యం-  రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి

బోథ్, ముద్ర: సర్పంచ్ ల తీర్మానంతోనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి అన్నారు. సోమవారం గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ఎస్ కన్వెన్షన్ హాల్ లో జిల్లా వ్యాప్తంగా గల సర్పంచులకు నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన…

మాజీ మావోయిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ

బోథ్, ముద్ర: జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టు సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం పునరావాసం కల్పిస్తూ ఇళ్ల స్థలాలను అందజేసింది. బోథ్ దళానికి చెందిన కొమరం సుశీల @ రూపక్క, కుంటాల/బోథ్ దళాలకు చెందిన కుమరం సక్కుబాయి @ వసంతక్కలకు ఆదిలాబాద్…

రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

కోరుట్ల, ముద్ర; జగిత్యాల జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం రోజు కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామంలో "అరైవ్ అలైవ్" కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బిటి రోడ్లు,…

తట్టెపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

. ఒకే కుటుంబానికి చెందిన భార్య, భర్త, కూతురు మృతి . గాయాలతో చికిత్స పొందుతున్న కుమారుడు ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామ సమీపంలో లారీ స్కూటి ఢీకొనిఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భార్య,…

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో సమస్యలను గుర్తించాలి -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో బాగంగా మండల స్తాయిలో మండల సభలు ఏర్పాటు చేయాలనీ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. సోమవారం వీడియో కాన్ఫరెన్సు హాలు నుండి అన్ని మండలాల…

విద్యుత్ ఆర్టిజన్ కార్మిక సమస్యలు పరిష్కరించాలి -స్పీకర్ ప్రసాద్ కుమార్ ను కోరిన విద్యుత్ ఆర్టిజన్…

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : విద్యుత్ ఆర్టిజన్ కార్మిక సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. సోమవారం విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల నిరవధిక సమ్మె ఆరో రోజుకు చేరుకుంది. కళ్ళకు…

ఇంటర్ ఫలితాల్లో ‘ప్రతిభ ‘ ప్రభంజనం

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ........................................... ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఇంటర్ పరీక్ష ల్లో ' ప్రతిభ' జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఆదివారం విడుదలైన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ…

ఎలక్ట్రికల్ వాహనాన్ని పరిశీలించిన కలెక్టర్.

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: ఉండవెల్లి మండలం బొంకూరు గ్రామానికి చెందిన యువకుడు బీచుపల్లి స్వయంగా తయారు చేసిన ఎలక్ట్రికల్ వాహనాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సోమవారం ఐడిఓసీ వద్ద పరిశీలించారు. ఈ సందర్భంగా…

రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగం అజాగ్రత్తనే ఎస్పీ డాక్టర్ వినీత్

ముద్ర, నారాయణపేట: రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగం... అజాగ్రత్త.... రోడ్డు నియమ నిబంధనలు పాటించకపోవడమేనని నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ కుమార్ అన్నారు. 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా దామరగిద్ద మండల…