Take a fresh look at your lifestyle.
Browsing Tag

Education Support

నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువులకు అండగా ఉంటాం-బిజెపి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు ఏనుగు…

ముద్ర,కుషాయిగూడ ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులు తమ చదువును మధ్యలో ఆపకుండా తమ వంతు ఆర్ధిక సహకారం అందజేస్తామని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బిజెపి కిషన్ మోర్చా అధ్యక్షులు ఏనుగు రాజిరెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి…

హార్టికల్చర్ బీఎస్సీ విద్యార్థికి ఆర్ధిక చేయూత.! – అదనపు కలెక్టర్ చేతుల మీదుగా నగదు…

నాగర్ కర్నూల్,  ముద్ర ప్రతినిధి: కడు పేదరికంలోనూ ఉన్నత చదువులే లక్ష్యంగా ఉత్తమ ర్యాంకు సంధించి చదువుతున్న బీఎస్సీ హార్టికల్చర్ విద్యార్థిని అనూషకి దాతలు చేయూతనందించారు. మంగళవారం నేషనల్ సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా క్లాస్మేట్ క్లబ్,…

ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలకు ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: తలకొండపల్లి మండలంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందించేందుకు కోచింగ్ సెంటర్ ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, తెలంగాణ రాష్ట్ర సీఓఓ…

ధ్రువీకరణ పత్రాలు అందజేసిన కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: పదవ తరగతి విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఫీజు రాయితీలలో ధ్రువీకరణ పత్రాలు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. 241 తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో పదవ తరగతి విద్యార్థులకు కులం ఆదాయం, జనన…

దివ్యాంగులకు స్కూటీల పంపిణీ

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : .............................................. మహబూబ్‌నగర్‌లో 16 మంది దివ్యాంగులకు శుక్రవారం ఎలక్ట్రిక్ స్కూటీల పంపిణీ చేశారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.…

ఘనంగా ఎన్ ఎస్ యు ఐ ఆవిర్భావ దినోత్సవం

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : 56 వ ఎన్ ఎస్ యు ఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షులు నోముల తరుణ్ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ లో పండ్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా భువనగిరి…

అజీజ్ ప్రేమ్ జీ‌ ఫౌండేషన్ ద్వారా విద్యార్థినిలకు స్కాలర్‌ షిప్ లు మంజూరు

ముద్ర,గద్వాల: ఉన్నత విద్యలో బాలికలను ప్రోత్సహించడానికి అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ ప్రత్యేక స్కాలర్‌షిప్‌ పథకాన్ని ప్రారంభించిందని ప్రియదర్శిని ప్రభుత్వ మహిళ డిగ్రీ‌కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ. మీనాక్షి అన్నారు. 2025-2026…

ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి: సిటిజన్ ఫోరం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సిటిజన్ ఫోరం సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా…

తాడూర్ మండలం సిరసవాడ జడ్‌పీహెచ్‌ఎస్‌లో స్పోర్ట్స్ డ్రెస్సుల పంపిణీ ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్

ముద్ర ప్రతినిధి,నాగర్ కర్నూలు: నాగర్ కర్నూలు జిల్లా తాడూర్ మండలం సిరసవాడ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ డ్రెస్సులను విద్యార్థులకు పంపిణీ చేశారు. సుమారు ₹17,000 విలువైన ఈ డ్రెస్సులను…

జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పుస్తకాలను క్యాటలాగ్ : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి అవైస్ రహమాన్…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్ర గ్రంధాలయంలో ఉన్న అన్ని పుస్తకాలను క్యాటలాగ్ చేసి అందుబాటులో ఆర్డర్ లో ఉంచడం జరిగిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి అవైస్ రహమాన్…