Take a fresh look at your lifestyle.
Browsing Tag

Farmer Support

కేంద్ర ప్రభుత్వ తీరుతో ధాన్యం కొనుగోలు ఆలస్యం..

నిబంధనలు సడలించి కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. తడిసిన వరి ధాన్యం, మక్కజొన్నలను పరిశీలించిన మంత్రి అడ్లూరి.. ముద్ర ,ధర్మపురి: ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనలు కొనుగోలులో ఆలస్యం…

రైతుకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం-ఎలగందుల,ఆసిఫ్ నగర్ వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సుడా…

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులను దోచుకున్నారు రైతుకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.ఎలగందుల,ఆసిఫ్ నగర్ వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సుడా చైర్మన్…

ముద్ర,  కరీంనగర్  : కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని కొత్తపెల్లి మండల కేంద్రంలోనీ చింతకుంటలో డిసిఎంఎస్ ద్వారా ఏర్పాటుచేసిన వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించి రైతులతో వారు మాట్లాడారు. ఈ…

ఎన్నికల హామీలను కాంగ్రెస్ నెరవేర్చాలి -ఎంపీ జీ నగేష్

బోథ్, ముద్ర: కాంగ్రెస్ పార్టీ 2023 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీ లను వెంటనే అమలు చేయాలని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంధ్ తో కలిసి ఆయన నిరసన కార్యక్రమంలో…

నాగర్ కర్నూల్‌లో అదనపు కలెక్టర్‌కు బీజేపీ వినతి పత్రం… ప్రజా సమస్యల పరిష్కారంపై డిమాండ్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్‌ను కలిసి పలు ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమం బీజేపీ జిల్లా అధ్యక్షుడు…

యూరియా, గ్యాస్ కొరత సృష్టిస్తే చర్యలు -అదనపు కలెక్టర్ నగేష్ హెచ్చరిక 

ముద్ర ప్రతినిధి, మెదక్: యూరియా, గ్యాస్ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ నగేష్ హెచ్చరించారు. పాపన్నపేట మండల కేంద్రంలో రైతు అగ్రో సెంటర్, ప్యాక్స్ యూరియా, గ్యాస్ గోదామును సందర్శించారు. ఎరువులు, మందుల రికార్డులను,…

ఆయిల్ ఫామ్‌ ఫ్యాక్టరీతో రైతులకు ఉగాది కానుక, 70 లక్షల ఖాతాల్లో రైతు భరోసా నిధులు

ఆయిల్ ఫామ్ రైతులకు ఉగాది కానుక నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఈ నెల 22న 70లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముద్ర, తెలంగాణ బ్యూరో : ఉగాది కానుకగా రేపు సిద్ధిపేట జిల్లా నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని…

మునగ తోటను పరిశీలించిన ఉద్యానవన అధికారిణి

మహాదేవపూర్, ముద్ర: కూరగాయల సాగులో ముందున్న జయశంకర్ జిల్లా మహదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామంలో రైతు ఐలక్క సాగు చేస్తున్న మునగ తోటను డివిజన్ ఉద్యాన శాఖ అధికారి వై.మణి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సరితతో కలిసి తోటను…

రికార్డు స్ధాయిలో ధాన్యం కొంటాం-రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రబీ సీజన్ లో 90 లక్షల మె.ట ధాన్యం కొనుగోలుకు ప్రణాళికలు 54.48 లక్షల ఎకరాల్లో 152.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా రాష్ట్ర వ్యాప్తంగా 8,251 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు గ్రేడ్-ఏ కు క్వింటాల్ కు 2,389 మద్దతు ధర ఇచ్చేందుకు…

మేడ్చల్ జిల్లాలో15 దాన్యం కొనుగోలు కేంద్రాలు- జిల్లా అదనపు కలెక్టర్ విజయెందర్ రెడ్డి

ముద్ర, మేడ్చల్ జిల్లా ప్రతినిధి : మేడ్చల్ జిల్లా పరిధిలో మొత్తం 15 దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ విజయెందర్ రెడ్డి సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు.కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం పౌర సరఫరాల శాఖ జిల్లా…