Take a fresh look at your lifestyle.
Browsing Tag

Farmers Welfare

ఈనెల 26న జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ జెండా పార్టీ పండుగ

పేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య సేవలను అందించాలి జిల్లా పార్టీ అధ్యక్షులు గవినోళ్ల శ్రీనివాస్ ముద్ర, నారాయణపేట: ఈనెల 26న ఉదయం 10 గంటలకు నారాయణపేట జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగ కార్యక్రమాన్ని…

ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన వద్దు – మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలోని ప్రతి కొనుగోలు కేంద్రంలో అమ్మకానికి వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం…

16 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడం దారుణం…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : రైతులను తేమ పేరుతో, మాచర్ రావడం లేదని 16 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడం దారుణమని ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి మాజీ శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి, బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల…

90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు  జిల్లా పౌర సరపరా అధికారి నిత్యానంద్

ముద్ర ప్రతినిధి  మెదక్: జిల్లాలో 19206 రైతుల నుండి 90 వేల 685 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జిల్లా పౌర సరపరా అధికారి నిత్యానంద్ తెలిపారు. 8326 మంది రైతులకు 96.42 కోట్లు అకౌంట్లో జమ చేశామన్నారు. మెదక్…

80,411 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి,, మెదక్: జిల్లాలో ఇప్పటివరకు 17254 మంది రైతుల నుండి 80,411 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 86 కోట్లు చెల్లింపులు చేసినట్లు క‌లెక్ట‌ర్ ప్రతిమా సింగ్ తెలిపారు. కొనుగోలు అయిన ధాన్యాన్ని స‌త్వ‌ర‌మే మిల్లులకు…

పట్టణ ప్రణాళిక… వైద్య శిభిరం నిర్వహణ

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళిక లో బాగంగా కొండపాక మండల కేంద్రం లో పశువైద్యశాల ఆవరణలో రైతు వారోత్సవాల్లో పశువైద్య శిబిరం నిర్వహించారు. ఆవులకు , గేదెలకు గర్భకోశ సంబంధ చికిత్సలు…

సిద్దిపేట నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్‌గా పూజల గోపికృష్ణ నియామకం

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్‌గా సిద్దిపేటకు చెందిన యువనేత పూజల గోపికృష్ణ నియమించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, సిద్దిపేట జిల్లా ఇంచార్జ్ గడ్డం వివేక్…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 

 ముద్ర, తాండూర్ : వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గ పరిధిలోని యాలాల్ మండలం అక్కంపల్లి గ్రామంలో ఐకెపి  ఆధ్వర్యంలో, అగ్గనూర్ గ్రామంలో పిఎసిఎస్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'వరి ధాన్యం' కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి…

*రైతును రాజు చేయాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మందుల సామెల్

  ముద్ర, తుంగతుర్తి: ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రైతును రాజును చేయాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రజా ప్రభుత్వ నడుస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు.ప్రజా పాలన- ప్రగతి…

పీఏసీఎస్ చైర్మన్ గా గుడిపాటి సైదులు బాధ్యతలు స్వీకరణ

ముద్ర తుంగతుర్తి:- మండల కేంద్రంలోని ది రైతు సేవా సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్ గా గుడిపాటి సైదులు సోమవారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు తీర్పు మేరకు బాధ్యతలు చేపట్టిన ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు…