Take a fresh look at your lifestyle.
Browsing Tag

government hospital

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కార్పొరేట్ స్థాయి వైద్యం: మంత్రి జూపల్లి కృష్ణారావు

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్; డయాలసిస్ కేంద్రానికి నేటి నుంచి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి పేద, మధ్యతరగతి ప్రజలు వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు…

స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: తెలంగాణ నర్సింగ్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన…

జిల్లా ఆసుపత్రిలో నిలిచిపోయిన ఎక్స్‌రే సేవలు – రోగుల ఆవేదన

ముద్ర ప్రతినిధి- నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రిలో ఎక్స్‌రే సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత రెండు రోజులుగా ఎక్స్‌రే యంత్రం పనిచేయకపోవడంతో చికిత్స కోసం వచ్చే సాధారణ రోగులు మాత్రమే…

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగి సహాయకులకు అన్నప్రసాదం పంపిణీ సేవాతత్పరతతో ముందుంటున్న పూజారి బూర్గుల…

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో రోగి సహాయకులకు అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. హౌసింగ్ బోర్డ్‌కు చెందిన పూజారి బూర్గుల నరసింహారావు 2014 సంవత్సరం నుంచి ప్రతి…

మల్కాజిగిరి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు- ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి 

 ముద్ర మల్కాజిగిరి : మల్కాజ్‌గిరి నియోజకవర్గ శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్‌గిరి ప్రభుత్వ ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో…

పేషెంట్లకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలి : స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

  ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. బుధవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య…

ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి-గద్వాల జనరల్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో…

వైద్యులు, ఇతర సిబ్బందిని పూర్తిస్థాయిలో భర్తీ చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యల పరిష్కారానికి కృషి. ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: గద్వాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సమస్యలను పరిష్కరించి, రోగులకు…

ఆయుష్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ హైమావతి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : ప్రభుత్వ సమీకృత ఆయుష్ వైద్యశాలలో ఆయుర్వేదిక్, యునాని, హోమియో పతి వైద్య సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రానికి అతి…

ప్రభుత్వ వైద్యంతోనే సంపూర్ణ ఆరోగ్యం:జిల్లా కలెక్టర్ రాజర్షి షా

  బోథ్, ముద్ర: ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోకుండా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న మెరుగైన వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని…

పేద ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ లక్ష్యం..నంది మేడారంలో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన…

 అందరికీ అందుబాటులో సర్కారు వైద్యం.. ముద్ర న్యూస్, ధర్మారం: పేద ప్రజలకు అవసరమైన వైద్యాన్ని అందించడం ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మారం మండలం నాకు రాజకీయంగా…