సీఎం సభకు రైతులు మహిళలు పెద్ద ఎత్తున హాజరు కావాలి : మంత్రి శ్రీధర్ బాబు
మహాదేవపూర్, ముద్ర:
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతు భరోసా నిధులు విడుదల చేసే ముఖ్యమంత్రి సభకు పెద్ద ఎత్తున రైతులు, మహిళలు హాజరయ్యేలా చూడాలని ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్…