Take a fresh look at your lifestyle.
Browsing Tag

Grain Purchase Centers

ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన వద్దు – మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలోని ప్రతి కొనుగోలు కేంద్రంలో అమ్మకానికి వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం…

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయడానికి చర్యలు- జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

కొనుగోలు వేగవంతం కోసం అదనంగా ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఏర్పాటు హమాలీల ఏర్పాటు అన్ని శాఖల సమన్వయంతో ధాన్యం కొనుగోలు వేగవంతం చేస్తాం పలు మండలాల్లోని వరి ధాన్యం కొనుగోలు సెంటర్లను ఆకస్మికంగా తనికి చేసిన జిల్లా కలెక్టర్ తేజస్…

ఎక్కువ తూకం వేస్తే చర్యలు కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరిక

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం బస్తా 41 కిలోలకంటే ఒక్క గింజ ఎక్కువ తూకం వేసినా చర్యలు తప్పవని కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరించారు. అన్నీ కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరగాలని స్పష్టం చేశారు. ఫిర్యాదులు వస్తే…

బిజెవైయం ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతిపత్రం అందజేత

ముద్ర ప్రతినిధి, నిర్మల్: వరిధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న తీవ్ర జాప్యం, మౌలిక వసతుల లేమి, తరుగు తేమ పేరుతో జరుగుతున్న దోపిడిని అరికట్టి యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేపట్టాలని కోరుతూ నిర్మల్ జిల్లా బీజేవైఎం…

జిల్లాలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి -కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక

ముద్ర, నారాయణ పేట : జిల్లాలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేసి కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పూర్తయిన ధాన్యం బస్తాలను వెంటనే లోడింగ్ చేయించాలని కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక ఆదేశించారు. రబీ ధాన్యం సేకరణలో భాగంగా కేంద్రాల వద్ద లోడింగ్,…

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి : మంత్రి అడ్లూరి

హమాలీల కోరత లేకుండా చర్యలు తీసుకోవాలి.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మంత్రి అడ్లూరి.. ముద్ర న్యూస్ ,  బుగ్గారం: ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను…

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి -సీఎస్ రామ కృష్ణా రావు

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి: ధాన్యం కొనుగోలు, ఫార్మర్ రిజిస్ట్రీ, సెన్సస్, విద్యా వారోత్సవాలపై శనివారం హైదరాబాదు నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరాలు, విద్యా,…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 

 ముద్ర, తాండూర్ : వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గ పరిధిలోని యాలాల్ మండలం అక్కంపల్లి గ్రామంలో ఐకెపి  ఆధ్వర్యంలో, అగ్గనూర్ గ్రామంలో పిఎసిఎస్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'వరి ధాన్యం' కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి…

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి-జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

రైతులు వేచి ఉండకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి. లారీలు, గన్నీ సంచులు సమృద్ధిగా అందుబాటులో ఉండాలి: జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు…

10 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం 518 కేంద్రాలు ఏర్పాటు అదనపు కలెక్టర్ నగేష్

  ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా వ్యాప్తంగా 518 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈనెల 10 నుంచి ప్రారంభించాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో సివిల్ సప్లై అధికారులు, ట్రాన్స్ పోర్ట్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులతో…