సరిహద్దులో నిఘా కరువు * అధికారుల సన్నులలలో ఇసుక రవాణ
ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
తెలంగాణ -కర్ణాటక సరిహద్దులో ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో నిఘా ఉంచాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో, ఇసుక మాఫియా చెలరేగిపోతోంది.…