Take a fresh look at your lifestyle.
Browsing Tag

india

గర్భిణీలు, శిశువుల ఆరోగ్య సంరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు లింగ నిర్ధారణ పరీక్షలు, అక్రమ అబార్షన్లపై…

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో గర్భిణీ స్త్రీలు మరియు శిశువుల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ వైద్య శాఖ అధికారులకు, ఏఎన్ఎంలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.…

డ్రైవర్ల నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణం ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు పోలీస్ ఆధ్వర్యంలో ఉచిత కంటి…

ముద్ర ప్రతినిధి, మెదక్: రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షిత ప్రయాణం కల్పించాలనే లక్ష్యంతో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని మెదక్ వెంకటేశ్వర గార్డెన్లో నిర్వహించారు. ఆటో, బస్సు, లారీ డ్రైవర్లతో పాటు పోలీస్…

ధాన్యం కొనుగోలులో నాణ్యత ప్రమాణాలు పాటించాలి, అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి- కలెక్టర్ ప్రతిమా…

ముద్ర ప్రతినిధి, మెదక్: యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని  కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో సివిల్ సప్లై, వ్యవసాయ, పోలీస్, గ్రామీణ అభివృద్ధి, రెవెన్యూ, రవాణా,…

పోలీస్ సిబ్బంది హెల్మెట్ లేకుండా ఉద్యోగానికి రావద్దు-సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి

* పోలీస్ సిబ్బందికి 55 హెల్మెట్ ల పంపిణి * ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి * అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా అవగాహన ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : పోలీస్ సిబ్బంది హెల్మెట్ ధరించకుండా డ్యూటీ లోకి రావద్దని సిద్దిపేట ఏసీపీ…

విద్యా నాణ్యత లో రామంచ ప్రాథమిక పాఠశాల ఆదర్శం

ఉపాధ్యాయుల పని తీరును ప్రశంసించిన జిల్లా ప్యానల్ ఇన్స్పెక్షన్ టీం విద్యార్థుల ప్రతిభకు బృందం అభినందనలు ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : మండల పరిధి లోని రామంచ ప్రాథమిక పాఠశాలను జిల్లా స్థాయి ప్యానల్ తనిఖీ బృందం కోళ్ల…

నిర్మల్ లో బీజేపీ బంద్ విజయవంతం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణంలో డాక్టర్ సంతోష్ రాజ్ పై జరిగిన దాడి ఘటనకు నిరసనగా బీజేపీ ఇచ్చిన నిర్మల్ పట్టణ బంద్ పిలుపు విజయవంతమైంది. ముందుగానే బంద్ పిలుపు నేపథ్యంలో వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరుచుకోలేదు.…

ఇరాన్ లో ఉన్న భారతీయులు అధైర్యపడవద్దు..మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్..

యోగక్షేమాల సమాచారం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తాం.. ధర్మపురి: ఇరాన్ పై ఇజ్రాయిల్ అమెరికా చేస్తున్న దాడుల నేపథ్యంలో ఇరాన్ లో ఉన్న భారతీయులు అధైర్య పడవద్దని మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా…

క్రిస్టియన్ మైనారిటీ కోటా లో ప్రముఖ క్రైస్తవుడు పిన్నింటి స్టాన్లీ కోఆప్షన్ మెంబర్ గా వంద శాతం…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలోనే మొదటి పాస్టర్ పిన్నింటి ఫిలమోన్ పాస్టర్ల వంశంలో ఇండియా మిషన్ కాంపౌండ్ లో జన్మించిన పిన్నింటి స్టాన్లీ, నల్గొండ జిల్లాలోనే ఉత్తమ రైతు అవార్డు గ్రహీత మిషనరీ సామ్ జిల్లెట్టయ్య నిస్వార్థ…

ప్రభుత్వ, ప్రైవేటు ఖనిజ పరిశ్రమలు కలిసి పనిచేస్తే కీలక ఖనిజరంగంలో మనదే అగ్రస్థానం

కీలక ఖనిజరంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించాలి కీలక ఖనిజ రంగ అభివృద్ధికి తన వంతుగా సింగరేణి కృషి హైదరాబాద్ లో నీతి ఆయోగ్ కీలక ఖనిజ కమిటీ సమావేశంలో సభ్యుల అభిప్రాయాలు ముద్ర, తెలంగాణ బ్యూరో : ఖనిజ రంగంలో భారత్ ను స్వయం సమృద్ధి…

టోల్ ప్లాజాల్లో ఏప్రిల్ 1 నుంచి నగదు చెల్లింపులు రద్దు అన్ని రాష్ట్రాలకు కేంద్ర రవాణా శాఖ ఆదేశాలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టోల్‌ప్లాజాల్లో నగదు చెల్లింపులు నిలిపివేసింది. ఇకనుంచి అన్నీ డిజిటల్ పేమెంట్సే ఉండాలని ఆదేశించింది. వచ్చే ఏప్రిల్ ఒకటో తేది నుంచి దీనిని…