Take a fresh look at your lifestyle.
Browsing Tag

Indiramma Housing Scheme

రెవెన్యూ,అటవీ భూముల సరిహద్దు సమస్యలు పరిష్కరించాలి అధికారులతో కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: రెవెన్యూ,అటవీ భూముల సరిహద్దు సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ నగేష్, అటవీ, సివిల్ సప్లై, హౌసింగ్, రెవెన్యూ, మిషన్ భగీరథ శాఖల…

నిరుపేదల సొంత ఇంటి కల సాకారం ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించిన కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: నిరుపేదల సొంత ఇంటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చిందని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మెదక్ మండలం శివాయపల్లి గ్రామంలో శుక్రవారం పండుగ వాతావరణంలో ఇందిరమ్మ గృహాలను…

నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ప్రభ్యత్వమే నిర్మించి ఇవ్వాలి. -సిపిఎం.

ముద్ర,మోత్కూరు: ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సమస్యలపై పోరుబాటలో కార్యక్రమములో భాగంగా మోత్కూర్ మండలం…

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన ఆరోపణలు అర్థం లేనివి..మీడియా సమావేశంలో మాజీ మంత్రిపై మండిపడ్డ…

ధర్మపురి తలాపున గోదావరి ఉన్న తాగునీటి ఇవ్వలేని అసమర్ధ నేత కొప్పుల.. మీహాయంలో అభివృద్ధి చేస్తే బీఆర్ఎస్ పార్టీని ఎందుకు ఆదరిస్తలేరు..? ముద్ర న్యూస్, ధర్మపురి: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్…

నూతన తహసిల్దార్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ముద్ర పెబ్బేర్: శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని బుధవారం వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి కార్యాలయంలోకి…

నాగర్‌కర్నూల్‌లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం – ట్రాన్స్‌ఫార్మర్‌కు శ్రీకారం

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను స్థానిక శాసనసభ్యులు డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం అదే వార్డులో నూతనంగా…

తాండూరు మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: తాండూరు మండలంలో రైతులకు ఊరట కలిగించే విధంగా PACS ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డా. కూచ్చుకుళ్ల రాజేష్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతులు, సంఘ ప్రతినిధులు, స్థానిక…

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికతో గ్రామాభివృద్ధికి కొత్త దిశ: కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధికి “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం దోహదపడుతుందని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల…

ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు -తాండూర్ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి 

 ముద్ర, తాండూర్ : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక-99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా తాండూర్ నియోజకవర్గంలోని గౌతాపూర్ గ్రామంలో సర్పంచ్ జన్నె సుజనా అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభకు ముఖ్య అతిథిగా తాండూర్ శాసనసభ్యులు మనోహర్…

తెలంగాణ బడ్జెట్‌ రూ.3,24,234 లక్షల కోట్లు-సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట

అసెంబ్లీలో నాలుగోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నాం రెండేళ్ల కాలంలో అనేక సంక్షేమ పథకాలు అమలు…