Take a fresh look at your lifestyle.
Browsing Tag

irrigation-projects

ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి – జిల్లా మంత్రులు,ఎమ్మెల్యేల తో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: .............................................. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యే లకు…

ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టుల పనులు

పోలవరం ఎడమ కాల్వ-చంపావతి లింక్ పై అధ్యయనం 2027 ఏప్రిల్ నాటికి పోలవరం నిర్వాసితుల తరలింపు పూర్తి జలధార-జలహరతి పనులకు అధిక ప్రాధాన్యత సీజన్ ఆలస్యం కాకుండా కాల్వలకు నీటి విడుదల ఇరిగేషన్ క్యాలెండర్ లో మరో 11 ప్రాజెక్టులకు…

బస్తీమే సవాల్…!

- దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కి మాజీ ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్ రెడ్డి సవాల్ - ఇద్దరి మధ్య మాటల యుద్ధం - మధుసూదన్ రెడ్డి రాజీనామా చేసి గెలిస్తే తాను ఇకముందు ఎమ్మెల్యే కు పోటీచేయనంటున్న ఆల - ఎమ్మెల్యే అవినీతి లో…

నోరు ఉందని మాజీ మంత్రి కొప్పుల ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదు..మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

అక్కపల్లి లిఫ్ట్ తో పాటు రోళ్లవాగు మిగిలిన ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించడం లక్ష్యం.. ముద్ర న్యూస్ , ధర్మపురి:…

ఖరీఫ్ 2026 నాటికి ఎత్తిపోతల పథకాలు పూర్తి చేయాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్:12. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మరియు కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న ఎత్తిపోతల పథకాలు ఖరీఫ్ 2026 నాటికి పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్…

బాన్సువాడలో సాగునీటి జలసిరిప్రారంభానికి సిద్ధమైన మూడు ఎత్తిపోతల పథకాలు వచ్చే ఖరీఫ్ నాటికి 8 వేల…

ముద్ర, నిజామాబాద్: బాన్సువాడ నియోజకవర్గ రైతాంగానికి సాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఈ ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జకోరా, చందూర్, చింతకుంట ఎత్తిపోతల పథకాలు పూర్తి దశకు చేరుకున్నాయని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ…

సూరేపల్లి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు

ముద్ర ప్రతినిధి:సూరేపల్లిలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఆయన స్పష్టం…

తెలంగాణ రైతు సంఘం నూతన జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా మేక అశోక్ రెడ్డి, మాటూరి బాలరాజ్ గౌడ్

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : తెలంగాణ రైతు సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా మూడవ మహాసభలు ఏప్రిల్ 6, 7 తేదీల్లో పోచంపల్లి పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో జయప్రదంగా జరిగాయి. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా, ఆల్ ఇండియా కిసాన్ సభ…

ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును నిర్మిస్తాం సీఎం రేవంత్ రెడ్డి

  బోథ్, ముద్ర: తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి నిర్మించి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు, తాగునీటిని అందించి జిల్లాను సస్య శ్యామలం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన - ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా…

సింగూర్ నీరు విడుదల చేయాలి నీరు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్…

ముద్ర ప్రతినిధి, మెదక్: సింగూర్ ప్రాజెక్ట్ నుంచి ఘనపూర్ ఆయకట్టకు వెంటనే సాగు నీటిని విడుదల చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్‌కు…