Take a fresh look at your lifestyle.
Browsing Tag

jagityal district

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి… జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ద్ పేర్కొన్నారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల…

లారీ ఢీకొని వృద్ధుని మృతి

ముద్ర, కోరుట్ల; ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన కోట రాజన్న 78 అనే వృద్ధుడు లారీ ఢీకొని మృతి చెందాడు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన కోట రాజన్న 78…

ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ముద్ర, కోరుట్ల; జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామానికి చెందిన మాడవేణి నవీన్ 25 అనే యువకుడు గత కొన్ని సంవత్సరాల నుండి మానసిక పరిస్థితి బాగాలేక గతంలో పలుమార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేయగా కుటుంబ సభ్యులు వెంటనే…

ధాన్యం కొనుగోలులో కేంద్ర నిబంధనల వల్ల ఆలస్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

నిబంధనలు సడలించి కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. తడిసిన వరి ధాన్యం, మక్కజొన్నలను పరిశీలించిన మంత్రి అడ్లూరి.. ముద్ర, కరీంనగర్ : అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల…

ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే కేసీఆర్ డిస్మిస్ చేస్తా అన్నారు..జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మన్…

నేడు ఆర్టీసీ సమ్మెను పరిష్కారించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.. మూడు రోజుల్లోనే సమ్మెకు ముగింపు పలికాం.. పల్లెల్లో ప్రగతి రథ చక్రాలు కదిలేలా చర్యలు తీసుకున్నాం.. త్వరలో జగిత్యాల జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..…

రాష్ట్రంలో రైతు సంక్షేమ ప్రభుత్వం…. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్….

బీర్పూర్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమ ప్రభుత్వం నడుస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. బీర్పూర్ మండల కేంద్రంలో మార్క్ ఫెడ్…

గ్రామ సభల ద్వారా రీ-సర్వే పనులు వేగవంతం చేయాలి… జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్ లత

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: గ్రామ సభల ద్వారా భూముల రీ-సర్వే పనులు వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్ లత పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూసర్వే-రీ సర్వే సందర్భంగా బీర్పూర్…

పల్లె ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ…

అంబారిపేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం.... ముద్ర, కోరుట్ల; జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని అంబారిపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్…

బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం.. : మంత్రి అడ్లూరి

ప్రమాద స్థలాన్ని సందర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ముద్ర, పెగడపల్లి: హార్వెస్టర్ బావిలో పడి జరిగిన ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్…

రైస్ మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలను పాటించాలి…. జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్ లత.. పలు రైస్…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జిల్లాలోని రైస్ మిల్లర్లు ప్రభుత్వా నిబంధనలను కచ్చితంగా పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత పేర్కొన్నారు. కొడిమ్యాల మండలంలోని పలు రైస్ మిల్లులను అదనపు కలెక్టర్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ…