Take a fresh look at your lifestyle.
Browsing Tag

Konda Vishweshwar Reddy

పల్నాడు ఎక్స్ ప్రెస్ ట్రైన్ తాండూర్ వరకు పొడిగించాలి -ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డిని కలిసిన తాండూర్…

ముద్ర, తాండూర్: వికారాబాద్ రైల్వే స్టేషన్ వరకు వచ్చేపల్నాడు ఎక్స్ ప్రెస్ ట్రైన్ తాండూర్ రైల్వే స్టేషన్ వరకు పొడిగించగలరని తాండూర్ ప్రజలు విజ్ఞప్తి మేరకు తాండూర్ పట్టణ బిజెపి కౌన్సిలర్లు ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డిని ని కోరడం జరిగింది.…

వీర శైవ సమాజానికి అండగా ఉంటా -వీరశైవ బసవ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం…

ముద్ర,వికారాబాద్ : సమాజ సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్న వీరశైవ సమాజానికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శ్రీ జగజ్యోతి బసవేశ్వర విద్యాసంస్థ ఆధ్వర్యంలో ఎన్నేపల్లిలో కొత్తగా నిర్మించిన…

శిక్షణా తరగతులలో నేర్చుకున్న అంశాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి … కార్యక్తర్తలకు పిలుపునిచ్చిన…

ముద్ర, శేరిలింగంపల్లి: శిక్షణ తరగతులు ప్రతి కార్యకర్తకు మార్గదర్శకమని, ఇక్కడ నేర్చుకున్న ప్రతి అంశం ఆచరణలో పెట్టాల్సిన అవసరముందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి సూచించారు. భారతీయ జనతా పార్టీ సంస్థాగత పర్వంలో భాగంగా…

ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించండి -కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‍కు…

నేషనల్ డెస్క్ : గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల పదోన్నతుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‍ను కోరారు. తెలంగాణకు చెందిన…

మేధావులు దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి: ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి

ముద్ర, శేరిలింగంపల్లి: ఉన్నత విద్యనభ్యసించిన మేధావివర్గం దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం శేరిలింగంపల్లి నియోజవకర్గంలోని లక్ష్మి ఇన్ఫీరియా ఫ్లాట్ ఓనర్స్ అపార్ట్మెంట్…

నవంద్గీ రైల్వే స్టేషన్ లో హుబ్లీ ట్రైన్ నిలుపుదల హర్షణీయం.

. ఫలించిన ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి కృషి. . హర్షం వ్యక్తం చేసిన తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి. ముద్ర, తాండూర్: ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ ప్రాంతానికి వెళ్లడానికి  సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు,…

గడ్డపారలతో దాడులు చేస్తు ప్రజలను రోడ్డున పడేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి-రామచంద్ర రావు

 బాపు ఘాట్ లో గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి పర్యటన ప్రారంభిస్తున్న భాజపా నాయకులు - మూసి ప్రక్షాళన ఎక్కడి నుంచి ప్రారంభించాలో మొదలు నేర్చుకో - ఎస్టీపీలు ఏర్పాటు చేసి చెరువులు నాళాలు శుద్ధి చేయండి - మధు పార్క్…

బీసీలు ఐక్యతతో ముందుకు సాగాలి -మంత్రి వాకిటి శ్రీహరి

సముచిత న్యాయం జరగాలంటే 42 శాతం రిజర్వేషన్లు అవసరం బీసీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా కృషి ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఉన్న 90కి పైగా ఉన్న బీసీ కులాలు తమ హక్కుల సాధనకు ఐక్యతతో ముందుకు సాగాలని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి…

ఘనంగా ఏకలవ్య ఫౌండేషన్ సందీపని వార్షికోత్సవ వేడుకలు

. నూతన గురుకుల హాస్టల్ భవనాల శంకుస్థాపనలు . హాజరైన ప్రముఖులు ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం జినుగుర్తి గ్రామంలోని ఏకలవ్య ఫౌండేషన్ లో ఆదివారం రోజున సందీపని వార్షికోత్సవ వేడుకలు, గురుకుల హాస్టల్ భవనాల…

పెండింగ్ లో ఉన్న రైల్వే పనులను త్వరగా పూర్తి చేయాలి -చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి: చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పెండింగ్ లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే అండర్ బ్రిడ్జిల పనులను సత్వరమే చేపట్టాలని కోరుతూ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి మంగళవారం…