తహసీల్దార్లు భూసమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి : అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
భూ భారతి రెవిన్యూ సదస్సు లో వచ్చిన దరఖాస్తులు, సాదా బైనామా, ధాన్యం కొనుగోలు, ప్రభుత్వ భూములు పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి మండల తహసీల్దార్ లను ఆదేశించారు.…