Take a fresh look at your lifestyle.
Browsing Tag

land disputes

తహసీల్దార్లు భూసమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి : అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భూ భారతి రెవిన్యూ సదస్సు లో వచ్చిన దరఖాస్తులు, సాదా బైనామా, ధాన్యం కొనుగోలు, ప్రభుత్వ భూములు పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి మండల తహసీల్దార్ లను ఆదేశించారు.…

ప్రజావాణి అభ్యర్థనల పరిష్కారంలో జాప్యం వద్దు భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జల కుమారి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నాయక్వాడి జల కుమారి అధికారులను ఆదేశించారు.సోమవారం నిర్వహించిన ప్రజావాణి లో ఆమె జడ్పీ సీఈవో భాగ్యలక్ష్మితో కలిసి…

ప్రజా సమస్యల. పరిష్కారనికే ప్రజావాణి  అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అబ్దుల్ హమీద్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం లోని సమావేశ మందిరంలో  ప్రజావాణి కార్యక్రమం ద్వారా …

ప్రజావాణి కార్యక్రమంలో 14 ఫిర్యాదులు స్వీకరణ – జిల్లా ఎస్పీ

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుంచి మొత్తం 14 అర్జీలను స్వీకరించినట్లు సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలిపారు. సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో…

ప్రజావాణిలో 08 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఫిర్యాదుదారుల నుండి మొత్తం 08 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా…

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం

ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం నందు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో బాధితుల సమస్యల దిశగా, ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువాయే దిశగా పనిచేయాలని జిల్లా ఎస్పీటి. శ్రీనివాసరావు…

బాధితుల సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలి – జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి: బాధితుల సమస్యల పట్ల బాధ్యతగా వ్యవహరించి వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయం నందు గ్రీవెన్స్ డే…

ప్రజావాణిలో 9 ఫిర్యాదులు స్వీకరణ – జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ప్రజల నుండి 9 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల…

ధరణి సమస్యలు తీర్చని భూ భారతి ..మరో ఆరు నెలలు యధాతథమే..?

వీడని చిక్కులు.. దొరకని భూములు భూముల చుట్టూ పెరుగుతున్న సమస్యలు పాత సమస్యలకు తోడు కొత్త తిప్పలు పరిష్కారం దొరకని భూమి ముద్ర, తెలంగాణ బ్యూరో : ధరణి వెబ్ పోర్టల్ మార్పు చెంది భూ భారతి పోర్ట‌ల్‌గా అవతరించినా పాత సమస్యలు మాత్రం ఇప్పట్లో…

పేదల ఇళ్ల కూల్చివేతపై ఈటల రాజేందర్ ఆగ్రహం: వెలుగుమట్లలో పరిస్థితులు తీవ్రం

కాంగ్రెస్ పేదల ఇళ్లను కూల్చడమే పనిగా పెట్టుకుంది ఇవ్వాల్సింది పోయి.. లాక్కుంటోంది అసైన్డ్, ఇనాం, భూదాన్ భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయో లెక్క తీయాలి వెనుగుమట్ల నిరాశ్రీయులకు పరామర్శ ముద్ర, ఖమ్మం : కబ్జాలు చేసిన పెద్దలను వదిలేసి కేవలం…