ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: బండి రమేష్
అల్లాపూర్ శివయ్య బస్తీలో టీపీసీసీ ఉపాధ్యక్షుడి పర్యటన
ముద్ర కూకట్పల్లి :
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాము నిరంతరం శ్రమిస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ స్పష్టం చేశారు.…