Take a fresh look at your lifestyle.
Browsing Tag

Medak

చెరువులను పరిరక్షించుకోవాలి -అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్: చెరువులను పరిరక్షించుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. శనివారం మెదక్ మండలంలోని కోముటూరు చెరువు కట్టపై ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో చెరువుల…

మెదక్ డీఆర్ఓగా అంబదాస్ రాజేశ్వర్

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ)గా జి.అంబదాస్ రాజేశ్వర్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం సివిల్ సప్లై శాఖలో డిప్యూటేషన్‌పై ఉన్న ఆయనను మెదక్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాజేశ్వర్ గతంలో మెదక్…

ఆగిన బస్సు చక్రం బస్సులు నడిపేందుకు యత్నం… అడ్డుకున్న కార్మికులు

ముద్ర ప్రతినిధి, మెదక్: డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికుల సమ్మె చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి నుండి కార్మికులు విధులు బహిష్కరించడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులకు తప్పని ఇబ్బందులుపడ్డారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో…

డా. పి. చంద్రశేఖర్ కు గ్లోబల్ లీడర్షిప్ అవార్డు

  ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ పిప్పిరి చంద్రశేఖర్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డు - 2026 అందుకున్నారు. ఆయన చేసిన విశిష్ట సేవలకు లభించిన గొప్ప గుర్తింపుగా పేర్కొన్నారు. జనరల్ సర్జన్‌గా ఎన్నో ప్రాణాలను…

రోడ్డు భద్రతా చైతన్య రథం ప్రారంబించిన ఎస్పీ

ముద్ర ప్రతినిధి, మెదక్ అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతా చైతన్య రథంను ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు శనివారం జెండా ఊపి ప్రారంభించారు. చైతన్య రథం జిల్లాలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు…

దరువు జాతర వాల్ పోస్టర్ విడుదల

ముద్ర ప్రతినిధి, మెదక్ హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఈ నెల 20న జరుగబోయే దరువు జాతర వాల్ పోస్టర్ను మెదక్ తెలంగాణ భవన్ వద్ద మెదక్ జిల్లా కళాకారులు విడుదల చేశారు. ఉద్యమనిరుద్యోగ కళాకారుల మెదక్ జిల్లా అధ్యక్షులు గుడాల సత్యనారాయణ, కళాకారులు నీరుడి…

భూగర్భ ఆస్తులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

  ముద్ర ప్రతినిధి, మెదక్: భూగర్భ ఆస్తులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. శనివారం కలెక్టరేట్లో విద్యుత్, నీటిపారుదల, టెలికాం, టి- ఫైబర్, గ్రామపంచాయతీ, ఆర్ అండ్ బి, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, అటవీ,…

నర్సింగ్ కళాశాల సందర్శించిన చైర్పర్సన్ రాధిక

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ నర్సింగ్ కళాశాలను మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతిరాజ్ శుక్రవారం సందర్శించారు. కళాశాలలో నెలకొన్న సౌకర్యాలు సమస్యలపై నిరసన తెలిపే కలెక్టర్ దృష్టికి విద్యార్ధినీలు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే…

కార్మికుల ఐక్యతతో మెరుగైన వేతన ఒప్పందం

ముద్ర ప్రతినిధి, మెదక్: సీఐటీయూ చొరవ కార్మికుల ఐక్యమత్యం ద్వారా మెరుగైన వేతన ఒప్పందం సాధ్యమైందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్న శివనూరు శివారులోని నియాపోలి పరిశ్రమ కార్మికుల వేతన ఒప్పందంపై…

ధ్రువీకరణ పత్రాలు అందజేసిన కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: పదవ తరగతి విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఫీజు రాయితీలలో ధ్రువీకరణ పత్రాలు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. 241 తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో పదవ తరగతి విద్యార్థులకు కులం ఆదాయం, జనన…