ప్రజల సమస్యల పరిష్కారం, సంక్షేమనికే గ్రామసభలు కలెక్టర్ ప్రతిమా సింగ్
ముద్ర ప్రతినిధి, మెదక్:
క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించడం, సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేందుకు గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. గురువారం చేగుంట మండలం వడియారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సభను…