Take a fresh look at your lifestyle.
Browsing Tag

Medak

గ్రామ దేవతలకు బండ్ల ఉత్సవం

ముద్ర ప్రతినిధి, మెదక్: ఉగాది తెలుగు నూతన సంవత్సరం పురస్కరించుకుని పట్టణంలోని అవుసులపల్లి, మండలంలోని పాతూర్, రాజ్ పల్లి గ్రామాల్లో గ్రామ దేవతలకు ఉత్సవాలు నిర్వహించారు. మెదక్ మున్సిపాలిటీ పరిధిలో గల ఆవుసులపల్లిలో  గ్రామ…

61 మందితో డిసిసి కార్యవర్గం

ముద్ర ప్రతినిధి, మెదక్: 61 మందితో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గంను పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఇందులో 14 మంది ఉపాధ్యక్షులు, 20 మంది ప్రధాన కార్యదర్శులు, 20 మంది కార్యదర్శులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, ఒక…

ఉగాది పరమార్ధం

   ముద్ర ప్రతినిధి, మెదక్: శిశిరం పిదప అరుదెంచును వాసంతం వాసంతంలో వనప్రియపు మధుర గానం మధుర గానముతో వచ్చును ఉగాది సంరంభం ఉగాదితో తెలుగు వత్సరం ప్రారంభం ఆధ్యాత్మికతతో త్రుంచు అహంకారం వినయమే నీకు అలంకారం ఇకపై సాగించు కొత్త జీవనం…

వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంచాంగ పఠనం

ముద్ర ప్రతినిధి, మెదక్: ఉగాది తెలుగు సంవత్సరం  పరాభవనామ సంవత్సరం పురస్కరించుకొని మెదక్ పట్టణం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంచాంగ పఠనం చేశారు. పురోహితులు వైద్య శ్రీనివాస్ పంచాంగ చేయగా, ఆలయ అర్చకులు నరేంద్రాచార్య, జితేందర్, ఆలయ కమిటీ…

ఏడుపాయల వన దుర్గ ప్రత్యేక అలంకరణ వేలాది మంది భక్తుల దర్శనం

ముద్ర ప్రతినిధి, మెదక్: తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ ఏడుపాయల వన దుర్గ మాత అమ్మవారిని ఉగాది సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించారు. తెల్లవారుజాము నుండి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రతి అలంకరణ అనంతరం…

మత సామరస్యానికి ప్రతీక తెలంగాణ ఎమ్మెల్యే డా. మైనం పల్లి రోహిత్ రావు మెదక్ లో ముస్లింలకు ఇఫ్తార్

ముద్ర ప్రతినిధి,,మెదక్: మత సామరస్యానికి ప్రతీక తెలంగాణ రాష్ట్రం అని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని క్రిస్టల్ గార్డెన్స్ లో ఇఫ్తార్ ఏర్పాటు చేశారు. రంజాన్ మాసం ప్రేమ, శాంతి, సహకారం పెంపొందించే…

ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తున్న కేంద్రం గ్యాస్ ధరలను తగ్గించాలి -సిపిఎం రాష్ట్ర కమిటీ…

ముద్ర ప్రతినిధి, మెదక్:* కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని, ఈనెల 24న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యం. అడివయ్య తెలిపారు. పార్టీ జిల్లా…

ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించాలి రైతులకు కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచన తునికి కృషి విజ్ఞాన…

ముద్ర ప్రతినిధి, మెదక్: మారుతున్న వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా రైతులు నూతన సాంకేతిక పద్ధతులను అవలంబిస్తూ వ్యవసాయం చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. బుధవారం కౌడిపల్లి మండలం తునికి కృషి…

ప్రణాళికల రూపకల్పనలో జనగణన కీలకం- అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్: అభివృద్ధి సంక్షేమ పథకాలు,మౌలిక వసతులు, ప్రణాళికల రూపకల్పనలో జన గణన కీలకమని అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు . మంగళవారం కలెక్టర్ లో చార్జి అధికారులకు నిర్వహించిన మూడు రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా…

చిన్న శంకరంపేట్ పిఎస్ తనిఖీచేసిన ఎస్పీ

ముద్ర ప్రతినిధి,, మెదక్: చిన్న శంకరంపేట్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, వివిధ కేసుల్లో ఉన్న వాహనాల వివరాలను పరిశీలించి అధికారులను అడిగి…