Take a fresh look at your lifestyle.
Browsing Tag

Merit Students

ఇంటర్ ఫలితాల్లో ‘ రిషి ‘ ప్రభంజనం

  ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ......................................... ప్రతి ఎడాది ఇంటర్ పరీక్ష ల్లో రిషి కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టిస్తున్నారు.ఈ ఏడాది విడుదలైన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో మహబూబ్…

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలి : శ్రీవైష్ణవి జూనియర్ కళాశాల ఛైర్మెన్,…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని శ్రీవైష్ణవి జూనియర్ కళాశాల ఛైర్మెన్, కరస్పాండెంట్ పడాల శ్రీనివాస్ అన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాలలో జిల్లా మొదటి, స్టేట్…

ఇంటర్ కేజీబీవీ విద్యార్థినీల ఉత్తమ ప్రతిభ పర్యవేక్షణ పెరిగితే మరింత మెరుగైన ఫలితాలు సాధ్యం

నాగర్‌కర్నూల్, ముద్ర ప్రతినిధి: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) విద్యార్థినులు ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన బాలికలు…

ఇంటర్మీడియట్ ఫలితాల లో శ్రీ వైష్ణవి కళాశాల విద్యార్థుల విజయ భేరి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలను భువనగిరి పట్టణంలోని శ్రీ వైష్ణవి కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి జిల్లా లోనే అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించి విజయ భేరి మోగించింది. ద్వితీయ సంవత్సరం…

భృంగి జూనియర్ కళాశాల విద్యార్థులకు రాష్ట్ర స్థాయి ర్యాంకులు

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని బృంగీ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన సందర్బంగా బృంగీ కళాశాల కార్యదర్శి ఏ ప్రమీల అభినందించారు. ఫలితాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకుతల్లిదండ్రులకు…

సత్తా చాటిన గీతాంజలి కళాశాల విద్యార్థులు అభినందించిన మున్సిపల్ చైర్ పర్సన్ తీగల సునీంద్ర

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని గీతాంజలి జూనియర్ కళాశాల విద్యార్థులు తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి ర్యాంకులతో సత్తా చాటారు. పాస్ శాతంలో కూడా కళాశాల ప్రథమ స్థానాన్ని…

​ఇంటర్ ఫలితాల్లో ఎస్ఆర్ బాలికల విజయ కేతనం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఆదివారం ఇంటర్ ఫలితాల్లో నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఎస్ఆర్ కళాశాల విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో విజయకేతనం ఎగురవేశారు. బైపిసి మొదటి సంవత్సరంలో 440 మార్కులకు ఇ. ఆరాధ్య 438 మార్కులు సాధించి…

నవోదయ ఫలితాల్లో మెరిసిన బోథ్ విద్యార్థులు

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా  బోథ్ మండలం లోని వేదం పాఠశాలో చదువుతున్న కౌట.(బి) గ్రామానికి చెందిన వెండి శివసాయి, నాగభూషణం పాఠశాలలో చదువుతున్న బోథ్ మండల కేంద్రానికి చెందిన పట్ల అకిరానందన్ లు ఇటీవల ప్రకటించిన నవోదయ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ…

జీనియస్ విద్యార్థులకు బంగారు పతకాలు

 ముద్ర ప్రతినిధి, భువనగిరి : పట్టణంలోని జీనియస్ పాఠశాలకు చెందిన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇంటర్నేషనల్ సైన్స్ ఒలంపియాడ్ పోటీ పరీక్షల్లో బంగారు పతకాలు సాధించారని ప్రిన్సిపల్ బి స్వర్ణలత తెలిపారు. శుక్రవారం పాఠశాలలో ఆమె…