లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
ముద్ర, తాండూర్:
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆలయంలో అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే గారి…