Take a fresh look at your lifestyle.
Browsing Tag

Nagar Kurnool

సలేశ్వరం జాతర భద్రత ఏర్పాట్లపై డీఐజీ ఎల్ ఎస్ చౌహన్ సమీక్ష

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: సలేశ్వరం జాతర సందర్భంగా చేపట్టిన భద్రతా ఏర్పాట్లను జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ ఎస్ చౌహన్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌తో కలిసి జాతర ప్రాంగణాన్ని…

వైభవంగా శ్రీ ఉమామహేశ్వర స్వామి వ్రతం – శాస్త్రోక్తంగా హోమాలు, భక్తులతో కిటకిటలాడిన ఆలయం

 ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో శ్రీ జేష్ఠ మాత సమేత శనేశ్వర స్వామి పునః ప్రతిష్ఠకు 26 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ…

నాగర్‌కర్నూల్‌లో చికెన్ వ్యాపారాల బంద్ కొనసాగింపు – అధ్యక్షుడు సుభాష్, వ్యాపారుల విజ్ఞప్తి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 1న చికెన్ వ్యాపారాలు ముకుమ్మడిగా బంద్ చేయడం జరిగింది. ఈ బంద్‌లో భాగంగా చికెన్ సెంటర్ నిర్వాహకులు తమ సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఆందోళన…

నాగర్‌కర్నూల్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో శ్రీ అయ్యప్ప స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహణ

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో శ్రీ అయ్యప్ప స్వామి జయంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. భక్తుల భజనలు, కీర్తనల మధ్య ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ వేడుకలను ఆలయ అభివృద్ధి…

ఏప్రిల్ 2న గ్రామ, వార్డు సభలు విజయవంతంగా నిర్వహించాలి: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2న గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు, మున్సిపాలిటీల్లో వార్డు సభలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధికారులను…

అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్ట్ కట్టా ఉమాశంకర్ గౌడ్‌ను పరామర్శించిన TUWJ IJU యూనియన్ నాయకులు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టు కట్టా ఉమాశంకర్ గౌడ్ అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జర్నలిస్టు…

జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా 1718 కేసుల పరిష్కారం రాజీ మార్గమే రాజ మార్గం: జిల్లా ఎస్పీ డా.…

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ : జిల్లాలో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించిందని జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలిపారు. ఈ సందర్భంగా మొత్తం 1718 కేసులు రాజీ మార్గంలో పరిష్కారమయ్యాయని…

ఆవంచలో వాలీబాల్ టోర్నమెంట్ ఘన ప్రారంభం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ మండలం ఆవంచ గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. చర్లకోల శ్వేత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్…

పాలెం ఇండస్ట్రియల్ పార్క్ సందర్శించిన సైన్స్ డిగ్రీ విద్యార్థులు

నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి: నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు బిజినపల్లి మండలంలోని పాలెం ఇండస్ట్రియల్ పార్క్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ప్లాస్టిక్ రీసైక్లింగ్ కర్మాగారాన్ని పరిశీలించినట్లు…

శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహణ

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ పట్టణంలోని శ్రీ రామస్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, ఆయన సతీమణి హాజరై స్వామివారికి…