Take a fresh look at your lifestyle.
Browsing Tag

Narendra Modi

ఆర్ట్ ఆఫ్ లివింగ్ సేవలు మానవాళికి దిక్సూచి: సీఎం చంద్రబాబు

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శ్రీ శ్రీ రవిశంకర్ బోధనలు ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపిస్తున్నాయని పేర్కొన్నారు. గురూజీ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించిన…

పెట్రోల్,డీజిల్ ధరలతో సామాన్యుడి నడ్డి విరుగుతోంది

మోదీ సర్కార్ వైఫల్యం వల్లే నీట్ పరీక్షా పత్రం లీక్ అయింది బీజేపీ నేతలు మాటల గారడి చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు కార్పోరేట్ శక్తులకు కోట్ల రూపాయల ప్రజాధనం ధారాదత్తం చేస్తూ ప్రజలపై భారం మోపుతున్నారు కేంద్ర ప్రభుత్వ…

ఈ నెల 22 నుండి 24 .ఎం సి పి ఐ యు కేంద్ర కమిటీ సమావేశాలు. కేంద్ర కమిటీ సభ్యులు వరికుప్పల వెంకన్న.

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి భారత మార్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఐక్య ఎం సి పి ఐ యు .పోలిట్ బ్యూరో .కేంద్ర కమిటీ సమావేశాలు ఈనెల 22 నుండి 24 వరకు పంజాబ్ రాష్ట్రంలోని చండీగర్ రాష్ట్ర రాజధాని కిసాన్ భవన్లో నిర్వహిస్తున్నట్లు…

పొదుపు పేరుతో ప్రజలను మోసం చేస్తున్న మోడీ.. తాను మాత్రం విదేశాలు తిరుగుతుండ్రు :   తెలంగాణ వ్యవసాయ…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :  పొదుపు పేరుతో ప్రజలను బిజెపి మోడీ ప్రభుత్వం మోసం చేస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు విమర్శించారు. ప్రజలను సౌకర్యాలు తగ్గించుకోమని చెప్పి…

కరీంనగర్ కు మహర్ధశ,……..ఫలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషి

యూసీఎఫ్ కింద మూడు ప్రాజెక్టులకు కేంద్రం సూత్రప్రాయ ఆమోదం రూ.895 కోట్ల మంజూరు ప్రతిపాదనలకు ఓకే? కరీంనగర్ మేయర్ పదవి బీజేపీకి అప్పగిస్తే వరద నిధులు పారిస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన బండి ఇచ్చిన హామీ మేరకు ప్రధాని మోదీ, కేంద్ర…

పంచాయితీ కార్మికుల బకాయి వేతనాలు విడుదల చేయాలి – సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాముని గోపాల స్వామి…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : గ్రామపంచాయతీ కార్మికులకు గత మూడు నుండి ఆరు నెలల వరకు పెండింగ్లో ఉన్నా వేతనాలను వెంటనే చెల్లించాలని జిల్లా అధికారులకు డిమాండ్ చేశారు. నెల నెల వేతనాలు రాక అనేక ఇబ్బందులు గ్రామపంచాయతీ కార్మికులు…

బీజేపీ అధికారమే లక్ష్యం..కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై బండి సంజయ్ ఫైర్

“జై శ్రీరాం.. జై తెలంగాణ” నినాదాలతో రాజకీయ మార్పు తేవాలని పిలుపు బెంగాల్ తర్వాత తెలంగాణే బీజేపీ తదుపరి టార్గెట్ అని వ్యాఖ్యలు మోదీ నిధులు తెస్తుంటే.. రాష్ట్ర సొమ్ము ఢిల్లీకి వెళ్తోందని ఆరోపణ అవినీతి, కుటుంబ రాజకీయాలను బూడిద…

  పరేడ్ గ్రౌండ్ లో బండి సంజయ్ మేనియా

బండి సంజయ్ వేదికపైకి రాగానే దద్దరిల్లిన పరేడ్ గ్రౌండ్ జై శ్రీరాం నినాదాలతో మారుమోగిన పరేడ్ గ్రౌండ్ సంజయ్ ప్రసంగానికి కార్యకర్తలు ఫిదా ముద్ర, హైదరాబాద్ : పరేడ్ గ్రౌండ్ లో ఇద్దరు నేతలు స్పెషల్ అట్రాక్షన్ గా…

హైదరాబాద్‌లో సింధు ఆసుపత్రిని ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం హైదరాబాద్‌లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో నిర్మితమైన సింధు ఆసుపత్రిని ప్రారంభించారు. నగరం , పరిసర ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడంలో ఈ ఆసుపత్రి కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని…

ప్రధాని మోడీ బహిరంగ సభకు 2000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత మల్కాజ్గిరి సీపీ సుమతి

ముద్ర,మల్కాజి గిరి: భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా ఆదివారం పెరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సుమారు లక్ష మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తుండటంతో రెండు వేలమంది పోలీసులతో విస్తృత…