Take a fresh look at your lifestyle.
Browsing Tag

Paddy Purchase

ధాన్యం సేకరణలో అక్రమాలు అరికట్టాలి-బి ఆర్ ఎస్ పార్టీ మండలమాజీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య

మిల్లర్ల వద్ద ధాన్యం కోతలు లేకుండా డబ్బులు చెల్లించాలి ముద్ర, తుంగతుర్తి.... ధాన్యం కొనుగోలు సెంటర్లలో అక్రమాలను అరికట్టాలని ధాన్యం దిగుమతి చేసుకుంటున్నా రైస్ మిల్లుల వద్ద వరి ధాన్యంలో కోదలను లేకుండా చేయాలని డిమాండ్ చేస్తూ…

ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన వద్దు – మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలోని ప్రతి కొనుగోలు కేంద్రంలో అమ్మకానికి వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం…

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయడానికి చర్యలు- జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

కొనుగోలు వేగవంతం కోసం అదనంగా ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఏర్పాటు హమాలీల ఏర్పాటు అన్ని శాఖల సమన్వయంతో ధాన్యం కొనుగోలు వేగవంతం చేస్తాం పలు మండలాల్లోని వరి ధాన్యం కొనుగోలు సెంటర్లను ఆకస్మికంగా తనికి చేసిన జిల్లా కలెక్టర్ తేజస్…

90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు  జిల్లా పౌర సరపరా అధికారి నిత్యానంద్

ముద్ర ప్రతినిధి  మెదక్: జిల్లాలో 19206 రైతుల నుండి 90 వేల 685 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జిల్లా పౌర సరపరా అధికారి నిత్యానంద్ తెలిపారు. 8326 మంది రైతులకు 96.42 కోట్లు అకౌంట్లో జమ చేశామన్నారు. మెదక్…

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం- కలెక్టర్ ప్రతిమసింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: రైతు సంక్షేమంలో భాగంగా మెదక్ జిల్లాలో 533 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేస్తుందని, ఈ క్రమంలో చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఒక…

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి…. పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాలో గురువారం పర్యటించిన ఆయన జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్…

రైతుకు ఎటువంటి ఇబ్బంది కలుగనియ్యం- బొమ్మకల్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సుడా చైర్మన్…

ముద్ర ప్రతినిధి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతును అన్నివిధాలా ఆదుకుంటుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన…

రైతుకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం-ఎలగందుల,ఆసిఫ్ నగర్ వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సుడా…

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులను దోచుకున్నారు రైతుకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.ఎలగందుల,ఆసిఫ్ నగర్ వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సుడా చైర్మన్…

రాష్ట్రంలో రైతు సంక్షేమ ప్రభుత్వం…. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్….

బీర్పూర్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమ ప్రభుత్వం నడుస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. బీర్పూర్ మండల కేంద్రంలో మార్క్ ఫెడ్…

ముద్ర,  కరీంనగర్  : కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని కొత్తపెల్లి మండల కేంద్రంలోనీ చింతకుంటలో డిసిఎంఎస్ ద్వారా ఏర్పాటుచేసిన వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించి రైతులతో వారు మాట్లాడారు. ఈ…