నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: మంత్రి దామోదర్ రాజ నర్సింహ
ముద్ర సంగారెడ్డి,మార్చి :
నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు పంచాయతీరాజ్,మున్సిపల్ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య,కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.
గురువారం సంగారెడ్డి…