Take a fresh look at your lifestyle.
Browsing Tag

Praja Palana

ప్రజావాణి విజ్ఞప్తులకు పరిష్కారం చూపాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. సమస్యలను సత్వరం…

గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరం: ఎస్పీ నరసింహ

 డ్రగ్స్, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి – అవగాహన కల్పన కార్యక్రమం ముద్ర, చివ్వెంల (సూర్యాపేట జిల్లా), ఏప్రిల్ 2:ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా చివ్వెంల మండలం తిరుమలగిరి గ్రామంలో గురువారం గ్రామసభను నిర్వహించారు. ఈ…

సేంద్రియ సాగుకు రైతులు ముందుకు రావాలి సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి

 ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : కొండపాక మండలం దుద్దెడ గ్రామపంచాయతీలో నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక గ్రామ సభలో ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ కే.హైమావతి పాల్గొన్నారు. ముందుగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభను ఉద్దేశించి రాష్ట్ర…

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అందరికి ఆదర్శం -అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్: కులం, సామాజిక సమానత్వం, న్యాయం కోసం పోరాడిన వీర యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జీవితం నేటి తరానికి ఆదర్శమని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. గురువారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో…

మహిళల భాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధి సాధ్యం: పంచాయతీ రాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్.

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికతో గ్రామాల్లో సంక్షేమం విస్తరణ: కలెక్టర్ పి. ప్రావీణ్య. ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హుడికి చేరాలి ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి. కొండాపూర్ మండలం తోగార్పల్లి గ్రామంలో గురువారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక, 99 రోజుల…

ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:మంత్రి దామోదర్ రాజనర్సింహ

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని , పేదల అభ్యున్నతే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ప్రజా…

ప్రజల సమస్యల పరిష్కారం, సంక్షేమనికే గ్రామసభలు కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించడం, సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేందుకు గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. గురువారం చేగుంట మండలం వడియారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సభను…

సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తాం -సిద్ధిపేట…

* కొండం సంపత్ రెడ్డికి ఎం అర్హత ఉందని ప్రజాపాలన ఫ్లెక్సీని చింపివేశాడు * రాజకీయ ఉనికి కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాకులాడుతున్నారు * త్వరలోనే మీపార్టీ కాలగర్భంలో కలుస్తుంది ముద్ర ప్రతినిధి,సిద్ధిపేట:…

ప్రజా పాలన తో ప్రజల వద్దకే సంక్షేమ ఫలాలు…

జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమీండ్ల వాణి పట్టణంలో 50 వార్డుల్లో వార్డు సభల నిర్వహణ ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనతో ప్రజల వద్దకే సంక్షేమ ఫలాలు చేరే విధంగా ఉపయుక్తంగా మారిందని జగిత్యాల మున్సిపల్ చైర్…

మరో 15 ఏండ్లు కాంగ్రెస్ దే అధికారం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ప్రజా పాలనలోనే ప్రజా సంక్షేమం – గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అండ ముద్ర, నల్గొండ : తెలంగాణలో మరో పదిహేనేళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ప్రజాపాలన-ప్రగతి కార్యాచరణ ప్రణాళికలో…