ప్రజా సమస్యల పరిష్కారానికే ఇంటింటా సీపీఐ : సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి
ముద్ర ప్రతినిధి,భువనగిరి :
ప్రజా సమస్యల పరిష్కారానికే ఇంటింటా సీపీఐ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి అన్నారు. శనివారం భువనగిరి పట్టణంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించి మాట్లాడుతూ…