Take a fresh look at your lifestyle.
Browsing Tag

Public Issues

ప్రజా సమస్యల పరిష్కారానికే ఇంటింటా సీపీఐ : సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి,భువనగిరి : ప్రజా సమస్యల పరిష్కారానికే ఇంటింటా సీపీఐ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి అన్నారు. శనివారం భువనగిరి పట్టణంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించి మాట్లాడుతూ…

వార్డు కార్యాలయం ప్రారంభించిన జువ్వాడి

కోరుట్ల, ముద్ర వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని బుధవారం రోజు కోరుట్ల పట్టణంలో మున్సిపల్ విలీన గ్రామమైన ఎఖీన్ పూర్ 6వ వార్డులో స్థానిక కౌన్సిలర్ మేడిపల్లి శిరీష శేఖర్ రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారం కోసం వార్డు…

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: బండి రమేష్

అల్లాపూర్ శివయ్య బస్తీలో టీపీసీసీ ఉపాధ్యక్షుడి పర్యటన ముద్ర కూకట్‌పల్లి : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాము నిరంతరం శ్రమిస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ స్పష్టం చేశారు.…

మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా కాపాడాలి:కౌన్సిలర్ కోరబోయిన సరస్వతీ 

 ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి : మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూములు కబ్జాకు గురి కాకుండా చూడాలని మున్సిపల్ కౌన్సిలర్ కోరబోయిన సరస్వతి అన్నారు. గురువారం జరిగిన ఆందోల్ జోగిపేట మున్సిపల్ సర్వసభ్య సమావేశములో  12వ వార్డు కౌన్సిలర్…

ఉపాధి కూలీల బకాయి వేతనాలు చెల్లించాలి 24న కలెక్టరేట్ ముందు ధర్నా సి.పి.ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు…

ముద్ర ప్రతినిధి, మెదక్: ఉపాధి కూలీల బకాయి వేతనాలు చెల్లించాలని, ఫోటో తీసే పద్ధతిలో మార్పు చేయాలని సి.పి.ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆడివయ్య డిమాండ్ చేశారు. భూ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న రోడ్లు, మైనర్ ఇరిగేషన్ పనులకు నిధులు…

కాంగ్రెస్ చేతగాని పాలనతో ప్రజలకు ఇబ్బందులు.. కలెక్టరేట్ ముందు బిజెపి ధర్నా

ముద్ర ప్రతినిధి, భువనగిరి : కాంగ్రెస్ చేతగాని పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు గొంగిడి మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం బిజెపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద…

నాగర్ కర్నూల్‌లో అదనపు కలెక్టర్‌కు బీజేపీ వినతి పత్రం… ప్రజా సమస్యల పరిష్కారంపై డిమాండ్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్‌ను కలిసి పలు ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమం బీజేపీ జిల్లా అధ్యక్షుడు…

హామీలు మరచి పాలన సిగ్గు చేటు- బీజేపీ నేతల ధ్వజం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి పాలన చేయటం సిగ్గు చేటని బీజేపీ నేతలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి వినతి పత్రం అందజేశారు. ఎన్నికలకు ముందు హామీల వర్షం కురిపించి ఇపుడు…

బోథ్ మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ను ఏర్పాటు చేయండి -బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో ఫైర్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం అసెంబ్లీ లో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన బోథ్ నియోజకవర్గంలోని పలు సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించారు. ముఖ్యంగా నియోజకవర్గం…

ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తున్న కేంద్రం గ్యాస్ ధరలను తగ్గించాలి -సిపిఎం రాష్ట్ర కమిటీ…

ముద్ర ప్రతినిధి, మెదక్:* కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని, ఈనెల 24న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యం. అడివయ్య తెలిపారు. పార్టీ జిల్లా…